ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. గత కొన్ని రోజుల కిందట విడుదల చేసిన నోటిఫికేషన్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.. ఈ క్రమంలో మరో నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 496 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల గురించి…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వరుసగా ప్రముఖ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఇటీవల పోలీస్ శాఖలో పోస్టులను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 677 ఖాళీల ను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు.. సెక్యూరిటీ అసిస్టెంట్,మోటార్ ట్రాన్స్ పోర్టు 362…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో శాఖలో ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. బెల్ లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్, ప్రొబేషనరీ ఇంజనీర్ మొదలైన వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ను తన వెబ్ సైట్ లో చెప్పుకొచ్చింది.. గతంలో కన్నా ఎక్కువగా పోస్టులను భర్తీ…
ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మొన్నీమధ్య ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది.. తెలంగాణా పరిధిలో పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఆసక్తి, అర్హత కలిగిన…
ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్… కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఇక ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ https://joinindianarmy.nic.in/ ద్వారా అక్టోబర్ 26లోపు అప్లై చేసుకోవాలి.. మొత్తం ఖాళీలు.. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ కేటగిరీల్లో 7 చొప్పున పోస్టులు…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ప్రముఖ పవర్ కార్పొరేషన్ సంస్థ పవర్ గ్రిడ్ లో భారీగా ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతుంది.. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ కార్యాలయాల్లో ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 425 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి…
పండుగల సీజన్ మొదలైంది.. వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి.. దాంతో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ కూడా తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు.. కొద్ది రోజుల క్రితం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లక్ష ఉద్యోగులను నియమించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ క్రమంలో మీషో కూడా 5 లక్షల ఉద్యోగాలను నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. రాబోయే పండుగ సీజన్లో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుసగా ఖాళీలు ఉన్న శాఖలో ఉద్యోగాలను విడుదల చేస్తుంది..తాజాగా ఇండియన్ నేవిలో ఖాళీలు ఉన్న పలు ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతుంది.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్/ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (స్పోర్ట్స్ ఎంట్రీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి..12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగార్ధులు…
కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సదరన్ కమాండ్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రిక్రూట్మెంట్తోవాషర్మెన్, కుక్, గార్డెనర్, లేబర్ వంటి పోస్టులను మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద భర్తీ చేయనున్నారు.. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.hqscrecruitment.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా,…
బ్యాంక్ లో ఉద్యోగాలు చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 600 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు..జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభించింది. మొత్తం 600 పోస్టులకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు idbibank.in అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు.. అర్హతలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయసు…