నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. మెట్రోలో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. తాజాగా మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక పోస్టులు భర్తీ చేయనుంది. అభ్యర్థులు అధికారిక సైట్ mpmetrorail.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ…
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రముఖ ఇండియన్ బ్యాంక్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది… మొత్తం 19 చార్టర్డ్ అకౌంటెంట్, టీమ్ లీడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.. అయితే దరఖాస్తు చేసుకోవాలని అనుకొనేవారు ఈ నెల 19 లోగా చేసుకోవడం…
కేంద్రప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తుల ను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.. అదే విధంగా ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI జనరల్ మేనేజర్,, DGM పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైనీ ఇంజనీర్ -I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ -I ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ…
ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూనే ఉంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో పాటు స్టెనోగ్రాఫ్ స్కిల్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్స్ అవసరం ఉంటుంది. వివిధ అంశాలకు…
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకులో పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 500 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21 తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే అప్లై…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.. ఈసారి ఏకంగా ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన ఆర్టీసీ తన శాఖలో ఉన్న పలు ఖాళీలకు దరఖాస్తుల ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు డ్రేడుల్లో అప్రంటీస్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుసగా ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు.. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్…
ప్రతి ఏటా నిరుద్యోగుల సమస్యలు పెరుగుతున్నాయి.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలను విడుదల చెయ్యడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..అభ్యర్థులు QCI అధికారిక వెబ్సైట్ qcin.orgలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 14న ప్రారంభమై…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట వరంగా మారుతుంది.. వరుసగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యనుంది.. ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు…