పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాల పై ఫోకస్ పెట్టారు.. ఒక సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నారాని సమాచారం.. ప్రస్తుతం యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ పెద్దగా బ్రేకులు ఏం లేకుండా సాగుతుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు. తరువాత వాటిని విఎఫ్ఎక్స్ కోసం పంపిస్తున్నారు.ఇక ఈవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇది కూడా యాక్షన్ ప్యాక్డ్…
కొందరు లేడీస్ అందాన్ని వలగా వేస్తూ డబ్బులను గుంజుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య లెక్క లేనన్ని వెలుగు చూస్తున్నాయి.. పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారుతున్నాయి.. కానీ ఇప్పుడు సెలెబ్రేటీలుగా అదే పని చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు.. తాజాగా కేరళ కు చెందిన ఓ నటి హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయ్యింది.. పోలీసులు రంగంలోకి దిగడంతో నటి గుట్టు రట్టయ్యింది.. వివరాల్లోకి వెళితే.. పరవూర్లో వృద్ధుడిని హనీట్రాప్ చేసి రూ.11 లక్షలు డిమాండ్ చేశారన్న…
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే.. ఈమేరకు ఓ మహిళా బస్సులో ప్రయాణించేందుకు ఎక్కింది.. అయితే కండక్టర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన గుర్తింపు కార్డును చూపించాలని కోరాడు.. కానీ మహిళ అందరు నిరాకరించింది.. దాంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వధం చోటు చేసుకుంది.. చాలా సేపు వరకు గొడవ జరిగింది.. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది.. ఈ ఘటన బెంగుళూరు లో…
విపత్తు నిర్వహణ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 988 కోట్లు సిద్దంగా ఉన్నాయని, ఇందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయొచ్చని, ఈ నిధుల నుండే మరణించిన వారికి నాలుగు breaking news, latest news, telugu news, kishan reddy, brs government,
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు బ్రాహ్మజీ పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. నటుడుగా, విలన్ గా, కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. తన కామెడీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు బ్రహ్మాజీ క్రేజ్ ఏంటో.. సీనియర్ నటుడు గా ఉన్న బ్రహ్మాజీ గురించి చాలా మందికి తెలియదు.. మొన్నీమధ్య తన పెళ్లి గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు.. అది ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు.. ఇప్పుడు మరో సీక్రెట్…
వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని, చాలామంది కొట్టుకుపోయారని, రోడ్లు కొట్టుకుపోయాయని, హైవేలు, వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తోందన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. శుక్రవారం నాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో.. breaking news, latest news, telugu news, dk aruna, telangana floods,
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు మాట్లాడుతూ.. నగరం మాములు వర్షాలకు సైతం ముంపుకు గురవుతోందిన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్న హైదరాబాద్ లో భారీ వర్షాలు వస్తే అనేక కాలనీలు ముంపు అవుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ లో వరదల వల్ల జరిగే ముంపును ప్రభుత్వం నివారించాలని, ఇప్పుడు ముంపునకు గురైన బాధితులకు కుటుంబానికి 15 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. breaking news, latest…