టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా సినిమా ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా ఏళ్లు అవుతున్న కూడా క్రేజ్ తగ్గలేదు.. ఇప్పుడు జనాలను మరింత ఎంటర్టైన్ చెయ్యడానికి డబుల్ ఇస్మార్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సైలెంట్ గా పూర్తి చేశారు.. అయితే ఈ సినిమాను మార్చిలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మరికొంత…
రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తోంది. కాసేపట్లో ఎన్నికల సంఘం ముందు మూడు జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశించారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అనుములకి ఎనుములకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్రపురి సొసైటీలో జరిగిన అవినీతికి సీఎం రేవంత్ రెడ్డికి ఏంటి సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడైనా రేవంత్ సోదరులో మహేంద్ర రెడ్డి అనే పేరు విన్నారా..? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి తప్పకుండా వారిపై మా…
మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను సీఎంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదన్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారన్నారు. 2,964 బూత్ లలో ప్రతీ బూత్ లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి అని, నాటి మల్కాజిగిరి గెలుపు…
రైతుబంధు 5 ఎకరాలవరకు ఇవాళ రేపు పూర్తి చేస్తామని, ధరణిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోదండ రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలు ఉన్నాయని, నా దగ్గర ధరణికి చెంది మరింత సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ని వివరాలతో బైట పెడతామని, మేము అధికారం చేపట్టిన రెండుమూడు రోజుల్లో power shut down చెయ్యాలని ప్లాన్ ఉండిందన్నారు మంత్రి పొంగులేటి.…
సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపంలోని మోనిత పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఆ సీరియల్ లో విలన్ గా నటించింది.. ఆ పాత్రలో జీవించింది.. ఒక్కమాటలో చెప్పాలంటే డాక్టర్ బాబు,వంటలక్క కన్నా మోనిత పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.. అందుకే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. ఐడియా క్రేజ్ తో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టింది.. అక్కడ కూడా సీరియల్ లో మోనితలాగే ఫైర్ అయ్యింది శోభా శెట్టి..…
బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలుసు.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నాడు హృతిక్ .. టీవీలలో పలు యాడ్స్ లలో కనిపిస్తూ జనాలను దగ్గరవుతున్నాడు. ఇక హృతిక్ రీసెంట్ గా నటించిన సినిమా ఫైటర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బేస్ట్ యాక్షన్ డ్రామాలో చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.. అనిల్ కపూర్,…
ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో A13 అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. అతని తో పాటు నరేందర్ అనే ఢిల్లీ కి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని, వీరి వద్ద నుండి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ వినీత్. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్ లో విక్రయిస్తున్నారని, హైదరబాద్ లో 15 మంది ఏజెంట్ల సాయంతో…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన గవర్నర్కు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని.. స్వర్ణపుష్పార్చనలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాల ఆలయ అర్చకులు, అధికారుల అందజేశారు. అంతేకాకుండా.. స్వామి వారి చిత్రపటాన్ని గవర్నర్ కు బహుకరించారు సీఎస్శాంత కుమారి. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట…