Pakistan: పాకిస్థాన్పై నిషేధం!.. ముస్లిం దేశాలు ఎందుకు వీసా ఇవ్వడం లేదంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ ఇస్లాం పేరుతో గల్ఫ్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది. కానీ పాకిస్థానీల చర్యలు మాత్రం మధ్యప్రాచ్యంలోని దేశాలు వారితో కేవలం బలవంతంతోనే సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ పర్యాటకం వైపు దూసుకుపోతున్న యూఏఈ వంటి దేశాలు కూడా పాకిస్థానీలను స్వాగతించడానికి సిద్ధంగా లేవు. పాకిస్థాన్లోని కొన్ని నగరాలకు చెందిన వారికి యూఏఈ వీసాలు ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి. ఇది నేరుగా ధృవీకరించబడలేదు, కానీ పాకిస్థానీలు దీనిని నమ్ముతున్నారు. యూట్యూబర్ సుహైబ్ చౌదరి.. పాకిస్తాన్ ప్రజలతో మాట్లాడినప్పుడు, అతను తన దేశం పేరు తీసుకోవడానికి భయపడుతున్నాడని చెప్పాడు. దుబాయ్లో నివసిస్తున్న అలీ అనే వ్యక్తిని యూఏఈలో భారతీయులు, పాకిస్థానీలు, నేపాలీలు ఎలా నివసిస్తున్నారని ప్రశ్నించగా.. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పాకిస్థానీలు చాలా మంది దేశానికి ఇంత చెడ్డ పేరు తెచ్చారని, యూఏఈ వీసాలను కూడా నిలిపివేసిందని ఈ వ్యక్తి చెప్పాడు.
Read Also: EC Action: ఎన్నికల వేళ కొనసాగుతున్న బదిలీల వేట.. ఈసారి ఏ రాష్ట్రాలంటే..!
Also Read
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
పాకిస్థానీలు మోసం చేస్తున్నారు..
భారతదేశం, పాకిస్తాన్ పాస్పోర్ట్ల మధ్య ఏదైనా తేడా ఉందా అని అలీని అడిగినప్పుడు.. చాల తేడా కనిపిస్తుందని అన్నారు. మరో వ్యక్తి ‘భారతీయులు ఒకరికొకరు మద్దతు ఇస్తున్నారు’ అని అన్నారు. ముస్లిం దేశంలో పాకిస్థానీలను ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఓ వ్యక్తి మాట్లాడుతూ.. పాకిస్థానీయులు యూఏఈకి వెళ్లి అడుక్కుంటున్నారని అన్నారు. పాకిస్థానీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసి తిరిగి వస్తున్నారు. 98 శాతం మంది పాకిస్థానీలు డిఫాల్టర్లు అని కూడా ఈ వ్యక్తి పేర్కొన్నాడు.
యూఏఈ వీసా ఇవ్వడం లేదు..
గత ఏడాది అక్టోబర్లో పాకిస్థాన్లోని కొన్ని నగరాలకు చెందిన వారికి యూఏఈ వీసాల జారీని నిలిపివేసిందని వార్తలు వచ్చాయి. కోహట్, అబోటాబాద్, ముజఫరాబాద్, స్కర్దు, లర్కానా, డీజీ ఖాన్ వంటి నగరాల ప్రజలకు ట్రావెల్ వీసాల జారీని యూఏఈ ప్రభుత్వం నిలిపివేసిందని తెలిసింది. కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు తమ నగరాలకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయవచ్చని చెప్పారు. ఎందుకంటే ఈ నగరాల నివాసితులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు లేదా వారి వీసా వ్యవధిని మించిపోయారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
-
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!