Home
Latest News
Latest News News
-
Stray Dogs : నిర్మల్లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలిక మృతి
మార్చి 2న వీధికుక్కల గుంపు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన నాలుగేళ్ల బాలిక శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తాటిగూడ గ్రామానికి చెందిన భూక్య శాన్వి వీధికుక్క దాడిలో తీవ్రంగా గాయపడి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చేరింది. ఆమె ఒక రైతు అమర్ సింగ్కి ఏకైక కుమార్తె కాగా, ఆమె తల్లి సరిత గృహిణి. వీధికుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అమర్ సింగ్… -
MP K.Laxman : బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడింది..
బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో చవకగా వచ్చే విద్యుత్తును కాదని కమీషన్ కోసమే ఇతర సంస్థల నుంచి బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గతంలో బీఅర్ఎస్ విద్యుత్ అవినీతిపై రేవంత్ ఆరోపణలు చేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టాక రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్టీపీసీ తో ppl కుదుర్చుకోవడానికి కాంగ్రెస్ ముందుకి ఎందుకు రావడం లేదు? అని ఆయన… -
Mahesh Kumar Goud : బీజేపీ మమ్మల్ని తప్పుపడుతూ.. వాళ్ళు సత్యమంతులాగా మట్లాడుతున్నారు
బీజేపీ దేశాన్ని దోచుకుంటుందని, కాంగ్రెస్ అకౌంట్లు సీజ్ చేసింది మోడీ సర్కారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకౌంట్ సీజ్ చేసి 100 కోట్లు విత్ డ్రా చేసుకుందని, 14 లక్షల రూపాయలు.. ఎంపీ లు క్యాష్ రూపంలో ఇచ్చారు అని అకౌంట్స్ క్లోజ్ చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా అకౌంట్స్ క్లోజ్ చేయడం బీజేపీ రాజకీయ దిగజారుడు తనం కి నిదర్శనమని ఆయన… -
Urvasi Rautela : పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఊర్వశి రౌటేలా?
దేశ వ్యాప్తంగా ఎన్నికల మాట మోగిపోతుంది.. లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజయకీయ నాయకులతో పాటుగా, సినీ ప్రముఖులు కూడా రెడీ అవుతున్నారు.. వయసు అయిన నటులు రాజకీయాల్లోకి వెళతారు అని ఎవరో అన్నట్లు ఇప్పుడు సెలెబ్రేటీలు అదే పనిలో ఉన్నారు.. ఒక్కొక్కరు తమను నచ్చిన పార్టీలోకి చేరిపోతున్నారు.. నిన్న రాధికకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది.. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ ఎన్నికల్లో పాల్గొనబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తాజాగా బాలీవుడ్… -
POCSO : రక్షించాల్సిన పోలీసులే.. భక్షిస్తున్నారా.. సీఐపై పోక్సోతో కేసు నమోదు
వరంగల్లో సీఐపై పొక్సో కేసు నమోదు చేశారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్టెషన్ లో గతంలో ఎస్సై గా పనిచేసి బండారి సంపత్ పైనా కేయూసీ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం భూపాలపల్లి లో సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ 2022 సంవత్సరంలో కాకతీయ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించారు. అయితే.. ఆ సమయంలో స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.. NTR: ఎన్టీఆర్ మీద ఏం… -
Bandi Ramesh : మల్కాజ్గిరి పార్లమెంటు సీటును మరోసారి గెలిపించి సీఎంకి కానుకగా ఇవ్వాలి
మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అలాంటి మల్కాజ్గిరి పార్లమెంటు సీటును మరోసారి గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు., మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బోయిన్పల్లిలోని జయలక్ష్మి గార్డెన్స్ లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలంటే అభివృద్ధి కుంటు పడకుండా ఉండాలంటే… -
AICC Secretary Sampath : జాతి ప్రయోజనాలు కాపాడుతుంది మా సీఎం రేవంత్
మోడీ మాదిగలకు ఏం చేశారో మందకృష్ణ సమాధానం చెప్పాలన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతి ప్రయోజనాలు కాపాడుతుంది మా సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం అడ్వకేట్ ని పెట్టి కొట్లాడుతుందని, మాదిగ బిడ్డను నేను.. నన్ను ఎమ్మెల్యే.. ఏఐసీసీ కార్యదర్శి ని చేసింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి జాతిని అంటగట్టే పనిలో మందకృష్ణ ఉన్నారని, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి… -
HIV: ఎయిడ్స్ నివారణకు చికిత్స..
ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి హెచ్ఐవీ ( హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) నివారణ విషయంలో గుడ్ న్యూస్ అందింది. -
Farmers Protest: కేంద్ర సర్కార్ తీరుపై రైతుల ఆగ్రహం.. నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ రైతులు నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చారు. -
Naga Chaithanya : యంగ్ డైరెక్టర్ తో నాగచైతన్య కొత్త మూవీ?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే వీళ్ళు కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు వచ్చాయి.. నిఖిల్ తో చేసిన కార్తికేయ సిరీస్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న తండేల్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..…
తాజావార్తలు
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
-
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
-
AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?
-
Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!
-
Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!