Dr. Care Homeopathy: వైద్యులు అందించే సేవలను పురస్కరించుకుంటూ డాక్టర్ కేర్ హోమియోపతి వారి “థాంక్యూ డాక్టర్” కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజానికి వైద్యులు అందించే సేవలను పురస్కరించుకుంటూ డాక్టర్ కేర్ హోమియోపతి – కరీంనగర్లో “థాంక్యూ డాక్టర్” కార్యక్రమం జరిగింది. మార్చి 19వ తేదీన ఇండియాలోనే అతిపెద్ద హోమియోపతి క్లినిక్లలో ఒకటైన డాక్టర్ కేర్ హోమియోపతి, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో వైద్యులు అందించే సేవలను సత్కరించేందుకు “థాంక్యూ డాక్టర్” కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ కేర్ హోమియోపతి వైద్య బృందం ప్రపంచంలోని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: IPL 2024: బెంగళూరు మ్యాచ్లకు నీటి కష్టాలు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం!
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ఇక, డాక్టర్ కేర్ హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ.ఎం. రెడ్డి గారు ప్రపంచ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులను పోల్చుతూ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. “తరతరాలు గడిచేకొద్దీ ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్నాయి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మరియు అధిక మందుల వినియోగం నేటి తరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. అనవసరమైన పరిస్థితుల్లో మందులు వాడితే ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతింటుంది” అని డాక్టర్ ఎ.ఎం. రెడ్డి గారు అన్నారు. దీనితో పాటు మెరుగైన ప్రపంచం కోసం జీరో మెడికల్ సిస్టమ్ (ZMS)ని ఎన్ను కోవడం చాలా
మెరుగైన పద్ధతి అన్నారు.
Read Also: Yarlagadda VenkatRao: యర్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ న్యాయవాది కేవీ రమణ..
అయితే, డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యుల బృందం మీడియాతో మాట్లాడుతూ నేటి ప్రపంచంలో హోమియోపతి ప్రాముఖ్యతను ప్రస్తావించారు. పాటలు మరియు నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమైంది, ఇది ప్రేక్షకులను చాలా అలరించింది. జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేకరించిన సమాచారంతో హాజరైనవారు చాలా సంతోషపడ్డారు. ఈ సందర్భంగా కోలుకున్న కొద్ది మంది రోగులు మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరిచినందుకు డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వివిధ రోగులు వారి రికవరీ కథనాలను మరియు వారి జీవితాలు ఎలా పూర్తిగా మారాయో అన్న అనుభవాలను పంచుకున్నారు.
తాజావార్తలు
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!