Home
Latest News
Latest News News
-
Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్తాన్ వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట..
సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొందని, కొన్ని రాష్ట్రాల్లో నామినేషన్లు కూడా ప్రారంభమైనాయన్నారు. దేశంలో పార్లమెంటు ఎన్నికలు 7ఫేస్ లలో జరుగుతున్నాయని, మన తెలంగాణలో 4వ ఫేస్ లో మే 13న ఎన్నికలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసాకే టిఫిన్ చేయాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. పోలింగ్ రోజు ఉదయం లేవగానే ప్రతీఒక్కరు ఓటు… -
Prabhas : సొంత ఊరికోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభాస్?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోనే.. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తాడు.. అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటాడు.. ఈయన తినే ఫుడ్ డే ప్రతి ఒక్కరూ తినాలని ఆశతో తన ఇంటి నుంచి ప్రతి ఒక్కరికి భోజనాన్ని కూడా తెప్పిస్తూ ఉంటాడు.. తనతో పనిచేసే వారంతా తనతో శమనం… -
Sukesh Chandrashekhar: ‘తీహార్ జైలుకు స్వాగతం’ అంటూ కేజ్రీవాల్కు సుకేష్ సందేశం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 28 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపిన ఒక రోజు తర్వాత శనివారం సుకేష్ చంద్రశేఖర్ ఒక సందేశాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు తీహార్ జైలుకు వచ్చిన కేజ్రీవాల్కు "స్వాగతం" అని సుకేష్ చంద్రశేఖర్ చెప్పాడు. "నిజం గెలిచింది, నేను అతన్ని తీహార్ జైలుకు స్వాగతిస్తున్నాను" అని సుకేష్ చంద్రశేఖర్ అన్నారు. -
Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే సర్ ప్రైజ్ లు రెడీ.. మెగా ఫ్యాన్స్ కు పండగే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఇక ఇప్పుడు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు తో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు.. ఇదిలా ఉండగా మే 27 న రామ్ చరణ్… -
Ajith Kumar : ఏంటి అజిత్.. నువ్వు కూడా ఇలా షాక్ ఇస్తావేంటి?
తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు వస్తుంటాయి.. గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది.. ఈ సినిమాను… -
Iswarya Menon: సైలెంట్ గా రెండో సినిమాను మొదలెట్టేసిన ఐశ్వర్య.. హీరో ఎవరంటే?
ఐశ్వర్య మీనన్.. ఈ అమ్మడు పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య తెలుగులో నిఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న హిట్ ను అందుకోలేదు.. దాంతో అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు లేటెస్ట్ ఫొటోలతో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా… -
Lava O2 Phone: లావా నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ మార్కెట్ లోకి లాంచ్ అవుతున్నాయి.. ఈ మొబైల్స్ కూడా మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా లావా నుంచి అదిరిపోయే మొబైల్ లాంచ్ అయింది.. లావా o2 ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు… ఈ ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ లావా ఫోన్ 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో హెచ్డీ ప్లస్ డిస్ప్లేను కలిగి… -
Inscription Found : 900 ఏళ్ల నాటి కన్నడ శాసనం లభ్యం
మహబూబ్నగర్లోని జడ్చర్ల మండలం గంగాపురంలో ఆలయ పట్టణం వద్ద 900 ఏళ్ల కన్నడ శాసనం నిర్లక్ష్యానికి గురైంది. గంగాపురం శివారులోని చౌడమ్మ ఆలయ పరిసరాలను సందర్శించిన పురావస్తు శాస్త్రవేత్త ఇ శివనాగిరెడ్డి ఈ విషయాన్ని గమనించారు. శాసనం సమీపంలోని ట్యాంక్బండ్పై పట్టించుకోకుండా పడి ఉండటం గమనించబడింది. శిలాశాసనాన్ని జాగ్రత్తగా చదవడం వలన ఇది జూన్ 8, 1134 CE (శుక్రవారం)న కళ్యాణ చాళుక్య చక్రవర్తి ‘భూలోకమల్ల’ సోమేశ్వర-III కుమారుడు తైలప-III యొక్క కస్టమ్స్ అధికారులు జారీ చేసినట్లు… -
MP K.Laxman : విభజన చట్టానికి అనుగుణంగా సూపర్ పవర్ ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేశారు..
విభజన చట్టానికి అనుగుణంగా సూపర్ పవర్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారని, RTI ద్వారా NTPC తాజా సమాచారం ప్రకారం తెలంగాణ కు NTPC నాలుగు సార్లు లేఖ రాసిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఅర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. తక్కువ ఖర్చుతో వచ్చే పవర్ ను కాదని కమిషన్ల కోసం వేరొక చోట కొన్నారన్నారు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్… -
The Yamaha Rx 100: యువతను ఆకట్టుకుంటున్న యమహా బైకు.. ఫీచర్స్ మాములుగా లేవు..
యమహా బైకులకు యమ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. ఒకప్పుడు యూత్ ఎక్కువగా ఈ బైకులను వాడేవారు.. ఇప్పటికి ఆ క్రేజ్ తగ్గలేదు.. కొన్నేళ్ల క్రితం ఈ కంపెనీ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండేది. కొన్ని కారణాల వల్ల ఈ బండ్ల సేల్స్ పూర్తిగా ఆగిపోయింది.. దాంతో మార్కెట్ లో ఈ బైకులు కనుమరుగయ్యాయి.. ఇటీవల అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు… తాజాగా మరో బైకు యువతను…
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!