ప్రముఖ మొబైల్ కంపెనీ లావా నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ మార్కెట్ లోకి లాంచ్ అవుతున్నాయి.. ఈ మొబైల్స్ కూడా మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా లావా నుంచి అదిరిపోయే మొబైల్ లాంచ్ అయింది.. లావా o2 ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు… ఈ ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ లావా ఫోన్ 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో హెచ్డీ ప్లస్ డిస్ప్లేను కలిగి…
మహబూబ్నగర్లోని జడ్చర్ల మండలం గంగాపురంలో ఆలయ పట్టణం వద్ద 900 ఏళ్ల కన్నడ శాసనం నిర్లక్ష్యానికి గురైంది. గంగాపురం శివారులోని చౌడమ్మ ఆలయ పరిసరాలను సందర్శించిన పురావస్తు శాస్త్రవేత్త ఇ శివనాగిరెడ్డి ఈ విషయాన్ని గమనించారు. శాసనం సమీపంలోని ట్యాంక్బండ్పై పట్టించుకోకుండా పడి ఉండటం గమనించబడింది. శిలాశాసనాన్ని జాగ్రత్తగా చదవడం వలన ఇది జూన్ 8, 1134 CE (శుక్రవారం)న కళ్యాణ చాళుక్య చక్రవర్తి ‘భూలోకమల్ల’ సోమేశ్వర-III కుమారుడు తైలప-III యొక్క కస్టమ్స్ అధికారులు జారీ చేసినట్లు…
విభజన చట్టానికి అనుగుణంగా సూపర్ పవర్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారని, RTI ద్వారా NTPC తాజా సమాచారం ప్రకారం తెలంగాణ కు NTPC నాలుగు సార్లు లేఖ రాసిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఅర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. తక్కువ ఖర్చుతో వచ్చే పవర్ ను కాదని కమిషన్ల కోసం వేరొక చోట కొన్నారన్నారు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్…
యమహా బైకులకు యమ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. ఒకప్పుడు యూత్ ఎక్కువగా ఈ బైకులను వాడేవారు.. ఇప్పటికి ఆ క్రేజ్ తగ్గలేదు.. కొన్నేళ్ల క్రితం ఈ కంపెనీ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండేది. కొన్ని కారణాల వల్ల ఈ బండ్ల సేల్స్ పూర్తిగా ఆగిపోయింది.. దాంతో మార్కెట్ లో ఈ బైకులు కనుమరుగయ్యాయి.. ఇటీవల అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు… తాజాగా మరో బైకు యువతను…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బిఆర్ ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు.…
మార్చి 2న వీధికుక్కల గుంపు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన నాలుగేళ్ల బాలిక శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తాటిగూడ గ్రామానికి చెందిన భూక్య శాన్వి వీధికుక్క దాడిలో తీవ్రంగా గాయపడి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చేరింది. ఆమె ఒక రైతు అమర్ సింగ్కి ఏకైక కుమార్తె కాగా, ఆమె తల్లి సరిత గృహిణి. వీధికుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అమర్ సింగ్…
బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో చవకగా వచ్చే విద్యుత్తును కాదని కమీషన్ కోసమే ఇతర సంస్థల నుంచి బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గతంలో బీఅర్ఎస్ విద్యుత్ అవినీతిపై రేవంత్ ఆరోపణలు చేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టాక రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్టీపీసీ తో ppl కుదుర్చుకోవడానికి కాంగ్రెస్ ముందుకి ఎందుకు రావడం లేదు? అని ఆయన…
బీజేపీ దేశాన్ని దోచుకుంటుందని, కాంగ్రెస్ అకౌంట్లు సీజ్ చేసింది మోడీ సర్కారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకౌంట్ సీజ్ చేసి 100 కోట్లు విత్ డ్రా చేసుకుందని, 14 లక్షల రూపాయలు.. ఎంపీ లు క్యాష్ రూపంలో ఇచ్చారు అని అకౌంట్స్ క్లోజ్ చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా అకౌంట్స్ క్లోజ్ చేయడం బీజేపీ రాజకీయ దిగజారుడు తనం కి నిదర్శనమని ఆయన…
దేశ వ్యాప్తంగా ఎన్నికల మాట మోగిపోతుంది.. లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజయకీయ నాయకులతో పాటుగా, సినీ ప్రముఖులు కూడా రెడీ అవుతున్నారు.. వయసు అయిన నటులు రాజకీయాల్లోకి వెళతారు అని ఎవరో అన్నట్లు ఇప్పుడు సెలెబ్రేటీలు అదే పనిలో ఉన్నారు.. ఒక్కొక్కరు తమను నచ్చిన పార్టీలోకి చేరిపోతున్నారు.. నిన్న రాధికకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది.. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ ఎన్నికల్లో పాల్గొనబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తాజాగా బాలీవుడ్…
వరంగల్లో సీఐపై పొక్సో కేసు నమోదు చేశారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్టెషన్ లో గతంలో ఎస్సై గా పనిచేసి బండారి సంపత్ పైనా కేయూసీ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం భూపాలపల్లి లో సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ 2022 సంవత్సరంలో కాకతీయ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించారు. అయితే.. ఆ సమయంలో స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.. NTR: ఎన్టీఆర్ మీద ఏం…