Home
Latest News
Latest News News
-
KCR : తుది దశకు కేసీఆర్ బస్సు యాత్ర
భారత ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం తర్వాత వరుసగా నాలుగో రోజుకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బస్సుయాత్ర చివరి దశకు చేరుకోనుంది. ప్రచారానికి చివరి వారంలో మరిన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. సోమవారం వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో వాహనాల కాన్వాయ్తో చంద్రశేఖర్రావు ప్రజలతో మమేకమై వారి సమస్యలు, బాధలను వింటూ వారి సమస్యలను విన్నవించారు. కొప్పుల ఈశ్వర్ తన అభ్యర్థిత్వానికి ఎన్నికల మద్దతును… -
Lok Sabha Elections 2024 : హైదరాబాద్లో పోలింగ్ భద్రత కోసం 14వేల సిబ్బంది
వచ్చే నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పోలింగ్ సందర్భంగా నగరంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్)తో సహా మొత్తం 14 వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం (EC) మార్గదర్శకాల ప్రకారం, CAPF సిబ్బందిని నగరంలోని పోలింగ్ కేంద్రాల వద్ద మోహరిస్తారు. ” EC హైదరాబాద్కు 22… -
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా (రైతు బంధు) నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. సోమవారం ఐదు ఎకరాలు పై బడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ జమ చేసింది. రూ.2వేల కోట్లకు పైగా… -
Koppula Eshwar : 25 ఏళ్లుగా ఎస్సిసిఎల్లో బొగ్గు గని కార్మికుడిగా పనిచేశా
పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తనకు మద్దతు ఇవ్వాలని బొగ్గుగని కార్మికులు కోరారు. సోమవారం బెల్లంపల్లిలోని భూగర్భగని శాంతిఖనిలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో ఈశ్వర్ మాట్లాడుతూ తాను 25 ఏళ్లుగా ఎస్సిసిఎల్లో బొగ్గు గని కార్మికుడిగా పనిచేశానని, వారి సవాళ్లను తెలుసుకున్నానని గుర్తు చేసుకున్నారు. మైనర్ల హక్కుల కోసం తాను పోరాటం చేశానని, గని కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర… -
Renuka Chowdhury : ఏ హక్కు తో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లోకి వచ్చారు
అమిత్ షా టాక్స్, అంబానీ టాక్స్ విన్నామని, ఆర్, ఆర్ టాక్స్ వినలేదన్నారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ హక్కు తో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లోకి వచ్చారని, ఢిల్లీ పోలీసులకు మాతెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు రేణుకా చౌదరి. మర్యాదగా కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళని విడిచిపెట్టండని, ప్రజ్వల్ రెవన్న ను ఇంతకీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్ లో మహిళల పై దుర్భాషలాడిన… -
Koppu Basha : నీ మాదిరిగా పూటకో పెళ్లి చేసుకునే చరిత్ర కాదు
అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై హిందూ సమాజం అంతా ఆలోచన చేయాలన్నారు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం అద్దంకి దయాకర్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అద్దంకి దయాకర్ మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని మాట్లాడినట్లు ఉందన్నారు కొప్పు భాష. సీతా, రాముల చరిత్ర, దేశ చరిత్ర అద్దంకి దయాకర్ కు లేదని, అద్దంకి దయాకర్ హిందువా.. క్రిస్టియన్ హా స్పష్టం… -
The Goat Life OTT : ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ ఏడాది తెలుగు సినిమాల కన్నా మలయాళ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ ఒకటి. మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.. తాజాగా ‘గోట్ లైఫ్’ సినిమా కూడా అదే లిస్ట్ లోకి చేరింది..… -
Daksha Nagarkar : హాస్పిటల్లో చేరిన హీరోయిన్..కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్..
ఈ మధ్య కాలంలో సినీ హీరోయిన్లు పలు రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. కొందరు అరుదైన వ్యాధులతో భాధపడుతున్నారు.. స్టార్ హీరోయిన్ సమంత మయో సైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో హీరోయిన్ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకుంటుంది.. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ముంబై ముద్దుగుమ్మ దక్ష నగార్కర్ తెలుగులో సినిమాలు చేస్తుంది. వరుస ఆఫర్స్ కోసం… -
Kubera : ఛీ.. కుబేర కోసం ధనుష్ అలాంటి పని చేశాడా!
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల విడుదలైన వచ్చిన అన్నీ సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు అదే జోష్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ… -
Pemmasani Chandrashekar: గోరంట్ల రిజర్వాయర్ను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు గొంతు ఎండకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందని.. ఏడాదిలోపు నిధులు సేకరించి పనులు ప్రారంభిస్తామని.. గుంటూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గుంటూరు నగరంలో భాగమైన గోరంట్లలో కొన్నేళ్లుగా ఆగిపోయిన రిజర్వాయర్ నిర్మాణాలను తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులైన నసీర్ అహ్మద్, పిడుగురాళ్ల మాధవి, బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని శనివారం పరిశీలించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!