ఓటీటీలోకి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో హాలివుడ్ మూవీ తెలుగులో రాబోతుంది..హాలీవుడ్ మూవీ బార్బీ ఆస్కార్స్తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొని చరిత్రను సృష్టించింది. గత ఏడాది అత్యధిక కలెక్షన్లను అందుకొని సరికొత్త రికార్డ్ ను అందుకుంది.. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో రాబోతుంది.. తెలుగు వెర్షన్ శనివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్…
రోహిత్ వేముల మృతి కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వాస్తవానికి ఈ కేసులో తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై రోహిత్ తల్లి, సోదరుడు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు రోహిత్ వేముల ఆత్మహత్య కేసు వివాదం ముదిరినప్పుడు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రవి గుప్తా తదుపరి విచారణకు ఆదేశించారు. రోహిత్ ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసుల క్లోజర్ రిపోర్టును చట్టపరంగా సవాలు చేస్తామని రోహిత్ వేముల కుటుంబ సభ్యులు…
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మే 13న లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో ఓటింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే.. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లోని ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది.…
ఎల్అండ్టి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (ఎల్ అండ్ టిఎమ్ఆర్హెచ్ఎల్) శుక్రవారం ప్రారంభించినప్పటి నుండి 50 కోట్ల మంది ప్రయాణికుల ప్రయాణాలను పూర్తి చేయడంతో మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది మరియు తొలిసారిగా గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ను ఆవిష్కరించింది. ఈ చొరవ యొక్క బహుళ ప్రయోజనాలలో, సాధారణ ప్రయాణీకులు ఉచిత ప్రయాణాలు, సరుకులు మరియు లక్కీ డ్రా బహుమతులు వంటి రివార్డ్లను రీడీమ్ చేయవచ్చు. మెట్రో వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా, మరింత సుస్థిరమైన రవాణా విధానం వైపు…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు సినిమాల్లో కనిపించక పోయిన యాడ్ లలో కనిపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. దాదాపుగా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణించింది.. ప్రస్తుతం ‘దిక్రూ’ చిత్రంలో నటించింది.. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక కరీనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది..…
తమిళ స్టార్ హీరో కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాను స్థాపించిన ‘మాత్రం ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేశారు. ఈ ట్రాక్టర్ల ప్రదానోత్సవ కార్యక్రమం తాజాగా సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో జరిగింది.. ఇక మొన్న వికలాంగులకు స్కూటీలను అందజేశారు.. ఆయన ఒక ట్రస్ట్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమందికి లారెన్స్ సాయం…
ఏపీలో ఎన్నికల నగరా మోగింది.. రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసి ప్రధానపార్టీల ప్రచారం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగో విడతలో వున్నాయి… అంటే మే 13న పోలింగ్ జరగనుంది.. రోజు రోజుకు ఉత్కంఠగా ప్రచారాలు జరుగుతున్నాయి.. టీడీపీ, జనసేన పొత్తు పై ప్రచారం చేస్తున్నారు.. జనసేన ఇప్పుడు ఏపీలో…
ఇటీవల తన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడాన్ని ప్రశ్నిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై, ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పక్షాన వినిపించిన తన గొంతును అణచివేయడానికి రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నమని ఇసి పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. EC విధించిన 48 గంటల నిషేధం తర్వాత, మాజీ ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రామగుండంలో భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. “సీఎం,…
తెలంగాణ బీజేపీ నేతలు మారారా? లేక వీళ్ళింతే… ఇక మారనే మారబోరంటూ అధిష్టానమే వదిలేసిందా? వచ్చిన ప్రతిసారి క్లాస్ల మీద క్లాస్లు పీకే అమిత్ షా ఈసారి ఏమీ మాట్లాడకుండా వెళ్ళడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? తెలంగాణ నేతల తీరుపై ఢిల్లీ పెద్దలు హ్యాపీనా? లేక ఎలక తోలు తెచ్చి ఎందాక ఉతికినా రంగు మారదన్న సామెతను గుర్తుకు తెచ్చుకున్నారా? టీ బీజేపీలో అసలేం జరుగుతోంది? తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లే టార్గెట్గా కసరత్తు చేస్తోంది…
విజయవాడ వ్యాపార రంగానికి వస్త్రలత ఒక ల్యాండ్ మార్క్ వంటిదని కేశినేని శ్వేత అన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ కార్మికుల, కర్షకుల పక్షపాత పార్టీ అని వ్యాఖ్యానించారు.