ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 5 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అర్హతలు, జీతం మొదలగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు – 5280.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 825 ఖాళీలు. అర్హతలు.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సీటిలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.. డిగ్రీ…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. పోస్టల్ లో 1,899 పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. పోస్టుల వివరాలు, అర్హతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం 1,899 పోస్టులు.. ఇండియా పోస్ట్స్.. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 1,899 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో పోస్టల్ అసిస్టెంట్ – 598 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ – 143 పోస్టులు, పోస్ట్ మ్యాన్ – 585 పోస్టులు, మెయిల్ గార్డ్ – 3…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్డీఓ లో 51 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. ఈ మేరకు 51 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీలు..51 సైంటిస్ట్ (ఎఫ్)-02, సైంటిస్ట్ (ఈ)-14, సైంటిస్ట్ (డి)-08, సైంటిస్ట్ (సీ)-27 నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్, సివిల్…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. దానికోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 18వేల ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. ఇందుకు అప్లికేషన్ గడువు మరో పది రోజుల్లో ముగియనుంది.. ఈ ఉద్యోగాల అర్హతలను చూద్దాం.. పోస్టుల వివరాలు.. ఈఎస్ఐసీ ఈ రిక్రూట్మెంట్ ద్వారా 17,710 ఖాళీలను భర్తీ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్…
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్మీకి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. బీటెక్ చదువుతోపాటుగా ఆర్మీలో లెఫ్టినెంట్ కొలువు సొంతం చేసుకునే అవకాశం దక్కించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం..2024 జులైలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 51వ బ్యాచ్ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..…
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఐఐటీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 89 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా IIT హైదరాబాద్ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పౌర సరఫరాల శాఖలో ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలను ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫిల్ చేయనున్నారు. వీటిలో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు అర్హత వివరాలు తెలుపుతూ పోస్టులకు అప్లై చేసేందుకు నవంబర్…
ఇంటర్ చదివిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆర్మీలో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత గల అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది,నవంబర్ 28, 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో పలు పోస్టులకు ధరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 50 ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఈ పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు NTPC అధికారిక వెబ్సైట్ ntpc.co.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 10 గా పేర్కొన్నారు.. ఈ నోటిఫికేషన్…
టీటీడీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఏపీ ప్రభుత్వం టీటీడీ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఏపీకి చెందిన హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం,…