కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారీగా ఉద్యోగాలను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది.. తాజాగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే NTPC ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది.. రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఆసక్తి ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.. పూర్తి…
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. ఈ క్రమంలో ఇటీవల వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఏపీలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడలోని లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు..…
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6. అంటే ఈరోజుతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ముగుస్తుంది.. అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు..…
ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మొన్నీమధ్య ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది.. తెలంగాణా పరిధిలో పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఆసక్తి, అర్హత కలిగిన…
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఈఎస్ఐసీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ రీజినల్ కార్యాలయాలు/ ఆసుపత్రుల్లో కింది పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,038 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు..తెలంగాణ రీజియన్లో 70 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి…
ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్… కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఇక ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ https://joinindianarmy.nic.in/ ద్వారా అక్టోబర్ 26లోపు అప్లై చేసుకోవాలి.. మొత్తం ఖాళీలు.. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ కేటగిరీల్లో 7 చొప్పున పోస్టులు…
ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐ తమ శాఖల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 439 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు బ్యాంక్ తెలిపింది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. మొత్తం ఖాళీలు ..439 అసిస్టెంట్ మేనేజర్- 335 డిప్యూటీ మేనేజర్ -80 చీఫ్ మేనేజర్ -2 మేనేజర్- 8 సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ – 7 అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 1 ప్రాజెక్ట్ మేనేజర్ -6…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుసగా ఖాళీలు ఉన్న శాఖలో ఉద్యోగాలను విడుదల చేస్తుంది..తాజాగా ఇండియన్ నేవిలో ఖాళీలు ఉన్న పలు ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతుంది.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్/ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (స్పోర్ట్స్ ఎంట్రీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి..12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగార్ధులు…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ డీఆర్డీవో, నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈ సంస్థ సైంటిస్ట్-బి కేటగిరీ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపడుతోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 204 ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది..అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 29 వరకు ఉంటుంది..పూర్తి…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 308 అప్రెంటిస్ లను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల…