లతా తండ్రి దీనానాధ్ కుటుంబం గోవాకు చెందింది. వాళ్ళ అసలు ఇంటి పేరు హర్దీకర్. అయితే పోర్చుగీసు వారి బారి నుండి కుల దైవాలను రక్షించుకోవడానికి రక్తం చిందించి, దేవుడికి రక్తాభిషేకం చేయడం వల్ల ఆ తర్వాత అభిషేకి అనేది ఇంటి పేరుగా మారింది. సాధారణంగా మగవాళ్ళ పేరు చివర భట్ అని వస్తుంది. దీనానాధ్ తండ్రి గణేశ్ భట్ అభిషేకీ ‘కర్ హదీ’ శాఖకు చెందిన బ్రహ్మణుడు కాగా, తల్లి యశుబాయి మరాఠా. రాణే కుటుంబానికి…
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రముఖ గాయని ఎనిమిది దశాబ్దాల అద్భుతమైన కెరీర్లో 36 భాషలలో అనేక రకాల పాటలను పాడారు. ఎంతోమంది కొత్త తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె గురించి మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం. Read Also : లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం శేవంతి, దినతన్ మంగేష్కర్లకు జన్మించిన పెద్ద బిడ్డ లతా మంగేష్కర్. ఆమెకు నలుగురు తోబుట్టువులు ఆశా భోంస్లే,…
ఇండియా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తాజాగా కన్నుమూశారు. 92 ఏళ్ల లతా కరోనా వల్ల అనారోగ్యంతో గత 29 రోజులుగా ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆమె ఈరోజు మృతి చెందింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ మెలోడీ అని కూడా అభిమానులు ఆమెను పిలుచుకుంటారు. లతా మంగేష్కర్ 7 దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి ఆమె చేసిన కృషి అద్భుతం. లతామంగేష్కర్ తన…
స్వర శిఖరం మూగబోయింది.. సంగీత ప్రియుల గుండెల్లో తీరని శోకాన్ని మిగిల్చి ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్ అందిరికి అందనంత ఎత్తుకు ఎగిరిపోయారు. లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఆమె అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో. ప్రయాణాల్లో, పనుల్లో ప్రతి ఒక్కరి ఫేవరేట్ గా ఉన్న లతాజీ సాంగ్స్ ఉన్నాయి. ఒక గాయనిగా ఆమె లిఖించిన చరిత్ర తిరుగులేనిది. ఆమె కీర్తి అజరామరం. ఆమె అందుకున్న విజయాలు అనంతం. . 2022 జనవరి 11న…
ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. లతా మంగేష్కర్ పాట వినాలీ ప్రతిపూట – అనుకొనేవారు ఎందరో. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. లత పాటతోనే భావితరాలు సైతం పులకించి పోతాయి. ఆ గానకోకిల గాత్రంలోని మహత్తు అలాంటిది మరి!…
కోవిడ్-19తో పాజిటివ్ నిర్ధారణ కావడంతోనే ఆసుపత్రిలో చేరిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా ఆమె హెల్త్ పై అప్డేట్ వచ్చింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సంధాని కొత్త ఆరోగ్య అప్డేట్ను షేర్ చేశారు. లతా మంగేష్కర్ కు పాజిటివ్ వచ్చిందని, దానికితోడు న్యుమోనియా కూడా ఉండడంతో ఆమె ఆమె ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని డాక్టర్ వెల్లడించారు. అంతేకాదు ఈ 92 ఏళ్ల…
దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. సెలెబ్రిటీలు వరుసగా కోవిడ్-19 బారిన పడుతున్నారు. రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ రిజల్ట్స్ సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా భారత రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు సమాచారం. Read Also : రేణూ…