బయట మెడికల్ లో రూ.200 విలువ చేసే "ఐసోసర్బైడ్" మందులను కేవలం 21 రూపాయలకు కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా డబ్బులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెల్లించారు. పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Amaravati: అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా.. అమరావతిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం ఇస్తున్నారన్న ఆమె.. కేవలం పుణ్యక్షేత్రాల సందర్శన కాకుండా కుటుంబం మొత్తం అమరావతిలో పర్యటించే విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.. వాటర్ స్పోర్ట్స్ టూరిజం, టెంపుల్ టూరిజంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్న ఆమె.. ప్రపంచ దేశాల నుండి రాయల…