Kim Jong un: ఆత్మాహుతి దాడి డ్రోన్లను భారీగా ఉత్పత్తి చేయాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దీనికి ఒక రోజు ముందు అతను ఈ ఆయుధ వ్యవస్థ పరీక్షను వీక్షించాడు. ఉత్తరకొరియా మానవరహిత ఏరియల్ టెక్నాలజీ కాంప్లెక్స్ (UATC) తయారు చేసిన భూమి, సముద్ర లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన డ్రోన్ల పరీక్షలను కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారు. ఇందుకు సంబంధించి కొరియన్ సెంట్రల్…
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భారీ స్థాయిలో సూసైడ్ డ్రోన్ల తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కిమ్ డ్రోన్ల పరీక్షకు సాక్షిగా మారారు.
దక్షిణ కొరియాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా అప్రమత్తమైంది. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి స్థావరాన్ని సందర్శించారు. బాలిస్టిక్ ఆయుధాలను తనిఖీ చేశారు.
North Korea: దక్షిణ కొరియా డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంపై ఎగరడంపై ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ దేశానికి వ్యతిరేకంగా కర పత్రాలను జార విడిచే డ్రోన్లు మా భూభాగంపై ఎగిరితే దక్షిణ కొరియా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు జారీ చేశారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ డిన్నర్ చేయాల్సి వస్తే జార్జ్ సోరోస్, నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్లలో ఎవరిని ఎంచుకుంటారు అని ప్రశ్నిస్తే, జైశంకర్ చెప్పిన సమాధానం వైరల్గా మారింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Story Behind North Korea Nuclear Weapons: ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వాడు ఎవడి మీద విసురుతాడో.. ఏం చేస్తాడోననే భయం ఉంటుంది. అలాంటి పిచ్చోడు ఒక దేశానికి అధ్యక్షుడైతే..? ఆ అధ్యక్షుడి చేతిలో ఒక న్యూక్లియర్ బాంబ్ ఉంటే..? పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..! వింటుంటేనే ఒళ్లు జలదరించిపోతోంది కదా..! మీకే కాదండీ.. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఇదే టెన్షన్.. ఇంతకూ ఆ అధ్యక్షుడెవరు..? ఆ దేశమేంది..? ఇప్పటికే మీకు అతనెవరో అర్థమైపోయి…
ఉత్తర కొరియా గురించి ఆలోచించినప్పుడు, మనందరికీ ఇక్కడ విచిత్రమైన , కఠినమైన చట్టాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఈ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ విచిత్రమైన చట్టాలను ప్రవేశపెట్టి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక్కడ నియంతృత్వ పాలన ఉంది , ప్రభుత్వం అమలు చేసే ప్రతి చట్టాన్ని పౌరులు పాటించాలి. లేకుంటే కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇప్పుడు నియంత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు, జూలై చివరలో భారీ వరదలు చాలా బాధలను కలిగించాయి.…
Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అతను తన దేశంలోని 30 మంది సీనియర్ అధికారులను ఉరితీశాడు. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్కు కోపం తెప్పించిన భయంకరమైన వరద నుండి దేశాన్ని రక్షించలేకపోవడం వారి తప్పు. ఈ వరద చాంగాంగ్ ప్రావిన్స్ లోని అనేక ప్రాంతాలను నాశనం చేసింది. ఆ ఘటనలో ఏకంగా 4000 మందికి పైగా మరణించారు. దక్షిణ కొరియా ప్రముఖ…