Dakshina Kannada district: కర్ణాటక రాష్ట్రం లోని దక్షిణ కన్నడ జిల్లా లోని పుత్తూరు లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్ దారుణ హత్యకు గురైయ్యారు. కాగా నిందితులను పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. పుత్తూరు నగరం లోని నెహ్రూనగర్లో సోమవారం అర్థరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తిని అక్షయ్ కల్లెగ పోలీసులు గుర్తించారు. అక్షయ్ కల్లెగ ప్రముఖ టైగర్…
Karnataka: కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే కష్ట పడకుండా ఏది రాదు. అలా కష్ట పడకుండా సంపాదించాలి అని అడ్డదారులు తొక్కితే ఆపైన ఎదురైయ్యే అనర్ధాలను ఊహించడం కూడా చాల కష్టం. అయిన కొందరు వ్యక్తులు మాత్రం దొరికితేనే కదా దొంగ అనుకుంటూ నేరాలకు పాలపడుతున్నారు. ఏ నేరం చేసిన పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే పోలీసు పేరు చెప్పి దందా చేసిన, దోపిడీ చేసిన ఎవరు అడగరు అనుకుని పోలీసు…
Bengaluru: కర్నాటకలో కరువు తాండవిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తుంది. ఇప్పటికే 4 హామీలు అమలు చేసింది. దీనితో కర్ణాటక ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థిక శాఖ అందించిన నివేదిక ప్రకారం.. రాష్ట్రానికి ఈ ఏడాది ఆరు నెలల్లో రూ.3,118.52 కోట్ల లోటు ఏర్పడింది. దీనితో ఆర్థిక కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే మొత్తం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చేశారని తెలుస్తుంది. మొత్తం GSDP యొక్క…
Karnataka: దీపావళి సందర్భగా KSRTC ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. ఈ నెల 12న నరక చతుర్దశి, 14న బలిపాడ్యమి రానున్నాయి. ఈ పండగల సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అలానే పండగకు ఇల్లకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు 2000 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు KSRTC పేర్కొన్నది. ఈ నేపధ్యంలోఇల్లకు వెళ్లే వాళ్ళ కోసం నవంబర్ 10 నుంచి 12 వరకు అదనంగా 2 వేల ప్రత్యేక…
Crime news: బెంగూరులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రభుత్వ అధికారిని హత్య చేశారు. వివరాలలోకి వెళ్తే.. ప్రతిమ(37) అనే మహిళ బెంగళూరులో మైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె బెంగళూరు లోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని దొడ్కకలసంద్ర లోని గోకుల అపార్ట్మెంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. కాగా శనివారం రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో కార్ డ్రైవర్ ప్రతిమను…
Karnataka: ప్రకృతిని మనం ప్రేమిస్తే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. అయితే మనలో ప్రకృతిని ప్రేమించే వాళ్లకన్నా పాడుచేసే వల్లే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ప్రకృతిని ప్రాణాపధంలా చూసుకుంటారు. నిత్యా ఆరాధన చేస్తూ వాళ్ళ జీవితంలో ప్రకృతిని ఓ భాగంగ చేసుకుని ప్రకృతితో మమేకమై పోతారు. అలా ప్రకృతిని సంరక్షిస్తూ ఏళ్ళ తరబడి వందల మొక్కలను నాటారు ఓ పర్యావరణవేత్త. ఫక్కిరేశ హురులికొప్పి అనే వ్యక్తి ఉదయం నిద్ర లేవగానే మొదటి సేవ…
Karnataka: ఎంత సంపద ఉన్నది అని కాదు.. మన దగ్గర ఉన్న సంపద సమాజం శ్రేయస్సుకు ఎంత వరకు ఉపయోగపడిందనేదే ముఖ్యం. సంపద ఉండి.. సంపాదించే శక్తి, వయసు ఉండి పరులకు పైసా దానం చెయ్యాలంటే మనం ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాం. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మిన ఓ వృద్ధురాలు తనకు ఆసరాగా ఉన్న భూమిని భావిభారత పౌరుల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా దానం చేసింది. బ్రతకు దెరువుకు ఆ పాఠశాల…
ప్రస్తుతం ఎక్కడ చూసినా షాపింగ్మాల్స్, సూపర్ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. సూపర్మార్కెట్లలో షాపింగ్ చేసిన వారికి ఆ మాల్ వారే క్యారీ బ్యాగ్లు ఇస్తారు. దానికి కూడా మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని మాల్స్లో క్యారీబ్యాగ్లకు వాటి లోగోలు ఉంటాయి. లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్లకు మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని వీరభద్ర నగర్లోని బస్ డిపోలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో దాదాపు పది బస్సులు దగ్ధమయ్యాయి. దాదాపు 50 బస్సులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.