Karnataka: కర్ణాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వైద్యుడు మద్యం మత్తులో ఆపరేషన్ చేసే ముందు ఆపరేషన్ థియేటర్లో పడిపోయాడు. వైద్యుడిని బాలకృష్ణగా గుర్తించారు.
Karanataka : నిన్న ప్రియురాలిపై ప్రియుడు వేడి వేడి సాంబారు.. నేడు ప్రియుడిపై ప్రియురాలు వేడినీళ్లు పోసింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. అదే ఊరిలో నివాసముంటున్న వీరిద్దరూ ఐదేళ్ల క్రితం కలిశారు.
Priyank Kharge : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, కర్ణాటకలోని చిత్తాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ప్రకటన దుమారం రేపుతోంది. ఈ ప్రకటనలో ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Priyank Kharge : రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఆర్ఎస్ఎస్తో సహా ఏ సంస్థనైనా నిషేధించేందుకు వెనుకాడబోమని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
Karnataka: కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో అనేక ఉచిత హామీల అమలు ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు వాగ్దానాలకు సిద్ధరామయ్య తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదముద్ర వేశారు.
Chiken Curry : కోడి కూర కోసం తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ వివాదంలో తండ్రి కొడుకును బలితీసుకుండు. ఇంట్లో వండిన కోడి కూర మొత్తం తండ్రి తినేయడంతో కొడుకు గొడవకు దిగాడు.
Mandous Cyclone : మాండూస్ తుఫాను కారణంగా ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజులుగా వానలు కురుస్తున్నాయి. కర్ణాటకలో నిన్నటి వరకు తుఫాన్ ప్రభావం తక్కువగా కనిపించినప్పటికీ..
కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్పై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం తెలిపారు. తాను కాంగ్రెస్ నాయకుడిని కలిశానని, తగిన భద్రతతో పాటు సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చానని తెలిపారు.