Karnataka: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇదిలా ఉంటే, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్తో సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ యూటి ఖాదర్ సంచలన…
Bengaluru : మన పిల్లల జీవితాలు మనలా ఉండకూడదు.. అనుకుంటూ దీనికోసం తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తీవ్రంగా కష్టపడతారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు.
ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది చిన్న పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. తాజాగా గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
Physical Harassment : సమాజంలో ఎక్కడ అన్యాయాలు లేదా అక్రమాలు జరిగితే, పాపం ఎవరైనా ఆందోళన చెందితే, వారంతా పోలీసులను ఆశ్రయిస్తుంటారు. పోలీసు ఉద్యోగం అనేది చాలా మందికి ఒక గొప్ప అవకశంగా కనిపిస్తుంటుంది. సమాజంలో చాలామంది ఖాకీ యూనిఫాంలో సేవలు అందించాలని, పోలీసు అవ్వాలని ఆసక్తితో ఎదురు చూస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఈ స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. పోలీసు ఉద్యోగం సాధించడం ఒక పెద్ద పోటీగా మారింది. అయితే, ఆ గొప్ప ఉద్యోగాన్ని సాధించిన…
Karnataka: కర్ణాటకలోని మంగళూరులోని ఓ కోర్టు హత్య నిందితుడికి మరణశిక్ష విధించింది. తన ముగ్గురు పిల్లలను హతమార్చి, భార్యను బావిలోకి తోసి చంపేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు.
DNA Test to Cow: కర్ణాటకలోని దేవనగరి జిల్లాలో గేదె యాజమాన్యాన్ని తేల్చడానికి డీఎన్ఏ పరీక్ష వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అయితే, గేదె ఓ దేవాలయానికి చెందినది. వందలాది మంది ప్రజలు గేదెను పూజిస్తారు. అయితే, ఈ గేదె యజమాని ఎవరనే విషయంపై కునిబేలకర్ గ్రామం, కులగట్టే గ్రామం మధ్య తీవ్ర వివాదం నెలకొంది. కునిబేలకర్ గ్రామంలోని కరియమ్మ దేవి వద్ద ఈ గేదె ఎనిమిదేళ్లుగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు కులగట్టే గ్రామ ప్రజలు,…
Karnataka : సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ కులాలకు అంతర్గత రిజర్వేషన్లు అమలు చేయడంపై సలహా ఇచ్చేందుకు ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Karnataka : కేంద్ర ఉక్కు మంత్రి, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్డి కుమారస్వామి శనివారం కర్ణాటక ముఖ్యమంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
Muda Scam : కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సిబిఐ) ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక మంత్రివర్గం కూడా ఒక ప్రతిపాదనను ఆమోదించింది.
Karnataka : కర్ణాటకలో మిలాద్-ఉల్-నబీ ఊరేగింపుల సందర్భంగా పాలస్తీనా జెండాలు రెపరెపలాడాయి. ఈ కారణంగా రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. కాగా, రాష్ట్ర మంత్రి బి. జాడే. జమీర్ అహ్మద్ ఖాన్ జెండాలు ఊపడాన్ని సమర్థించారు.