తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనని బల్లగుద్ది చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. నాగార్జున సాగర్ మినహా.. వరుసగా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో.. క్రమంగా తమ గ్రాప్ పెరుగుతుంది అంటున్నారు. కాషాయం పార్టీ అగ్రనేతలు వరుసగా తెలంగాణను చుట్టేస్తున్నారు.. హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించి.. ఆ తర్వాత భారీ బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ…
మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇదే సమయంలో.. టాలీవుడ్ హీరో నితిన్తో పాటు.. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్తో సమావేశం కానుండడం హాట్ టాపిక్గా మారిపోయింది.. ఇవాళ ఉదయం 11:45 గంటలకు సతీసమేతంగా జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.. మొదట నోవాటెల్ హోటల్కు వెళ్లనున్నా…
Nithiin: ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ రాజకీయాలవైపు చూస్తున్నారా..? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒకప్పుడు సీనియర్ నటులు సినిమాల తరువాత రాజకీయాల వైపు చూసేవారు కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
parliamentary party board, No place for Yogi, Nitin Gadkari: బీజేపీ 2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది. దీంతో బీజేపీలో అత్యన్నత నిర్ణయాధికార కమిటీ అయిన కేంద్ర పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా... ప్రధాని నరేంద్రమోదీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్పురా, లోక్సభ మాజీ ఎంపీ…
Bihar Politics: బీహార్ పరిణామాలతో షాక్ లో ఉన్న బీజేపీ మంగళవారం కీలక భేటీ నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు మిత్రపక్షంగా అధికారంలో ఉన్న జేడీయూ, సీఎం నితీష్ కుమార్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రతిపక్షంలో ఉండనుంది. జేడీయూ, ఆర్జేడీ మళ్లీ మహాఘటబంధన్ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా నితీష్ కుమార్, డిఫ్యూటీ సీఎంగా మొత్తంగా కొత్తగా 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.