టెలికాం రంగంలో సంచలనాలకు పెట్టింది పేరు రిలయన్స్ జియో. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్నట్లుగా జియో సరికొత్త ప్లాన్స్ తో మిగతా టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోంది. యూజర్ల కోసం ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ టెల్కో కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పండగ వేళ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కోట్లాది మంది వినియోగదారుల కోసం జియో సరికొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఇంతకీ…
టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. ప్రైవేటు కంపెనీలు భారీగా ధరలు పెంచేయడంతో మళ్లీ కస్టమర్ల బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ధరలు పెరగలేదు.
JIO Data Recharge: దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అనేక ప్లాన్లను అందిస్తోంది. కంపెనీ పోర్ట్ఫోలియో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విభిన్న ప్రయోజనాలతో కూడిన ప్లాన్లను కలిగి ఉంది. ఇప్పుడు వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ కొత్త డేటా ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో పరిమిత సమయం వరకు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా వినియోగదారులకు అందించబడుతుంది. జియో తాజా ప్లాన్ గురించి తెలుసుకుందాము. జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్…
Starlink: భారతదేశంలో ఇంటర్నెట్, టెలికాం రంగంలోకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ ‘‘స్టార్లింక్’’ సేవలు త్వరలో ఇండియాలో కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే, అత్యధిక జనాభా కలిగిన, అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ వాడుతున్న దేశంలో గేమ్ ఛేంజర్ అవుతుంది. ఒక వేళ ఎలాన్ మస్క్ స్టార్లింక్ ఇండియాలోకి వస్తే ముఖేస్ అంబానీ జియో, సునీల్ భారతి మిట్టల్ ఎయిర్లెట్ వంటి…
BSNL 5G: భారతదేశంలో 5G సేవల గురించి మాట్లాడుతూ.. జియో, ఎయిర్టెల్, VI తమ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పేరు కూడా చేరబోతోంది. BSNL యొక్క 4G, 5G సేవల కోసం నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఎందుకంటే, బిఎస్ఎన్ఎల్ 5G ప్రారంభానికి సంబంధించిన టైమ్లైన్ను అధికారికంగా వెల్లడించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం.. బిఎస్ఎన్ఎల్ 2025 సంవత్సరంలో తన 5G సేవను ప్రారంభించవచ్చు.…
దీపావళి ధమాకా ఆఫర్ తో ముందుకొచ్చింది. 4G నెట్వర్క్ యాక్సిస్ చేయగల జియో భారత్ కీప్యాడ్ ఫోన్ భారీ తగ్గింపుతో మార్కెట్ లో విడుదలైంది. రూ.999 ధర కలిగిన ఈ కీప్యాడ్ ఫోన్ ఇప్పుడు రూ.699 కే విక్రయిస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది.
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్. ఉచితంగా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలను అందివ్వనుంది. అందుకోసం.. రిలయన్స్ జియో కొన్ని గొప్ప ప్లాన్లను మీ ముందుకు తీసుకొస్తుంది. జియో టాప్ 3 ప్లాన్లు తమ వినియోగదారులకు అందించబోతుంది. ఈ ప్లాన్లలో మీరు 84 రోజుల చెల్లుబాటుతో రోజుకు 3 GB డేటాను పొందుతారు.
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకువస్తోంది. జులై 3న రీఛార్జ్ ఛార్జీలను పెంచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కొత్త ప్లాన్లు చేర్చబడ్డాయి. వీటిలో ఓటీటీ ప్రయోజనాలు కూడా ఇవ్వబడుతున్నాయి.
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ కంపెనీగా అవతరించింది. చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసింది. రిలయన్స్ జియో యొక్క జూన్ త్రైమాసిక గణాంకాలు తాజాగా వెల్లడించింది.
Amazon Prime Free: చాలామంది వినియోగదారులు రీఛార్జ్ ప్లాన్ తో పాటు OTT యాప్ ల సభ్యత్వాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే., OTT యాప్ ల సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్లు చాలా తక్కువ. ఇకపోతే జియో, ఎయిర్టెల్, విఐ లు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్ లను తీసుకొచ్చాయి. రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీరు అమెజాన్ ప్రైమ్ ను ఉచితంగా చూడగలరు. మరి ఈ 3 కంపెనీలు ఏ ప్లాన్స్ ను అందిస్తున్నాయో…