Home
Jhansi
Jhansi News
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. స్మార్ట్ఫోన్లో వందల కొద్దీ కాంటాక్ట్లు ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క మనిషి కూడా కరువవుతున్న పరిస్థితి. సరిగ్గా ఇదే పాయింట్ను ఎత్తిచూపుతూ, విభిన్న వయసులు, మనస్తత్వాలు ఉన్న ఏడుగురు మహిళల అందమైన ప్రయాణంగా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఈ సినిమా థియేట్రికల్… -
Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
Bigg Boss Telugu 10: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ తెలుగు 10వ సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా హౌజ్లోకి ఎవరెవరు అడుగుపెడతారనే దానిపై సోషల్ మీడియాలో భారీగా ఊహాగానాలు, యూట్యూబ్లో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్బాస్ టీమ్ ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు.అయితే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో మాత్రం మిక్సిడ్ రియాక్షన్ వ్యక్తమవుతోంది. లాస్ట్… -
Vishal: ‘శివ’ చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా..మకుటం సాంగ్ లాంచ్లో బయటపెట్టిన విశాల్
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘పందెంకోడి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న యాక్షన్ హీరో విశాల్, ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక 99వ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటోన్న ‘మకుటం’ చిత్రంతో ఆయన కథానాయకుడిగానే కాకుండా దర్శకుడిగానూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్వర్గీయ ఆర్బీ చౌదరి నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘ది రైజ్ అఫ్… -
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ లో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి.. కానీ వన్సైడ్ లవర్స్ పడే పెయిన్, వారి ఇంటెన్సిటీని చూపించే సినిమాలు ఎప్పుడూ స్పెషలే. ఇప్పుడు సరిగ్గా అదే కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ‘దీవానా’. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఖలై హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ చిత్రాన్ని అత్యంత ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ముఖ్యంగా ట్రైలర్ ప్రారంభంలోనే… -
Uttar Pradesh: సె*క్స్కు నిరాకరించిన భార్యను బిల్డింగ్ పైనుంచి తోసిన వ్యక్తి..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల మహిళను ఆమె భర్త బలవంతంగా సె*క్స్ కోసం వేధించాడు, ఆమె నిరాకరించడంతో రెండు అంతస్తుల మేడ పై నుంచి తోసేశాడు. దీంతో సదరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలు తీజా అనే మహిళ మో రణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఆమెకు 2022లో ముకేష్ అగర్వాల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. -
Railways: నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు.. కొన్ని గంటలకే తగ్గిన సర్కార్
నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు ప్రకటించింది. కానీ ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది రైల్వే. జూనియర్ అధికారుల గదుల్లోని ఎయిర్ కండిషనర్లు తొలగించబడతాయని ఆ ఉత్తర్వులో తెలిపింది రైల్వే. ఉద్యోగులు తమ పని ఒత్తిడి గురించి తెలపడంతో… ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూనియర్ అధికారుల గదుల్లోని ఎయిర్ కండిషనర్లు తొలగించాలని నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు ప్రకటించింది. సెప్టెంబర్ 22న నవరాత్రి రోజున జారీ… -
Poonam Kaur: త్రివిక్రమ్పై మరోసారి పూనమ్ కౌర్ సంచలనం.. ఒక రాజకీయ శక్తి కాపాడుతోంది!
చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన నటి పూనమ్ కౌర్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని ఆమె షేర్ చేసింది. అందులో ఆమె ఇలా అన్నారు: ” ఈ విషయం నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఈమెయిల్ ద్వారా ఒక ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను.… -
UP: వివాహిత అనుమానాస్పద మృతి..! మిస్టరీగా 4 ఏళ్ల చిన్నారి డ్రాయింగ్!
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొట్టుకోవడం.. చంపుకోవడాలు చేస్తు్న్నారు. ఒకరికొకరు కలకాలం తోడుండాల్సిన వాళ్లు.. క్షణికావేశంలో ప్రాణాలు తీసి కటకటాల పాలవుతున్నారు. -
Jani Master: ఆ రోజు నిజస్వరూపం బయటపడుతుంది.. కేసు పెట్టిన యువతికి జానీ మాస్టర్ కౌంటర్
గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వివాదం మళ్లీ రాజుకుంది. ఈ వివాదంపై యాంకర్ ఝాన్సీ ఒక కీలక అప్డేట్ ఇవ్వగా దానినే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన యువతి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక వాటికి కౌంటర్ ఇస్తూ జానీ మాస్టర్ లేటెస్ట్గా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే… -
UP: ఓ షాపింగ్ మాల్లో కోతి హల్చల్.. కస్టమర్లకు చుక్కలు చూపించిన మంకీ
షాపింగ్ మాల్ అంటే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. పైగా మాల్లోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ, సిబ్బంది ఎప్పుడూ ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపిస్తారు.
తాజావార్తలు
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!