Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల మహిళను ఆమె భర్త బలవంతంగా సె*క్స్ కోసం వేధించాడు, ఆమె నిరాకరించడంతో రెండు అంతస్తుల మేడ పై నుంచి తోసేశాడు. దీంతో సదరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలు తీజా అనే మహిళ మో రణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఆమెకు 2022లో ముకేష్ అగర్వాల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.
నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు ప్రకటించింది. కానీ ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది రైల్వే. జూనియర్ అధికారుల గదుల్లోని ఎయిర్ కండిషనర్లు తొలగించబడతాయని ఆ ఉత్తర్వులో తెలిపింది రైల్వే. ఉద్యోగులు తమ పని ఒత్తిడి గురించి తెలపడంతో… ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూనియర్ అధికారుల గదుల్లోని ఎయిర్ కండిషనర్లు తొలగించాలని నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు ప్రకటించింది. సెప్టెంబర్ 22న నవరాత్రి రోజున జారీ…
చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన నటి పూనమ్ కౌర్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని ఆమె షేర్ చేసింది. అందులో ఆమె ఇలా అన్నారు: ” ఈ విషయం నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఈమెయిల్ ద్వారా ఒక ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను.…
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొట్టుకోవడం.. చంపుకోవడాలు చేస్తు్న్నారు. ఒకరికొకరు కలకాలం తోడుండాల్సిన వాళ్లు.. క్షణికావేశంలో ప్రాణాలు తీసి కటకటాల పాలవుతున్నారు.
గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వివాదం మళ్లీ రాజుకుంది. ఈ వివాదంపై యాంకర్ ఝాన్సీ ఒక కీలక అప్డేట్ ఇవ్వగా దానినే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన యువతి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక వాటికి కౌంటర్ ఇస్తూ జానీ మాస్టర్ లేటెస్ట్గా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే…
షాపింగ్ మాల్ అంటే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. పైగా మాల్లోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ, సిబ్బంది ఎప్పుడూ ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపిస్తారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్వార్డ్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో16 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు భిన్నమైన వార్తలు వస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ వింత కేసు వెలుగు చూసింది. మహిళా పోలీస్ స్టేషన్లో నడుస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని విని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
Fake TTE: శుక్రవారం పాతాళకోట్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో నకిలీ మహిళా టీటీఈ పట్టుబడటంతో కలకలం రేగింది. పాతల్కోట్ నుంచి చింద్వారా వెళ్లే పాతల్ కోట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో వసూళ్లు చేపట్టింది. ఇలా రైలులో ప్రయాణిస్తున్న వారిలో టికెట్లు లేని వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే., రైలులో ప్రయాణం చేస్తున్న కొంతమందికి ఆమెపై అనుమానం…