గుజరాత్లోని పోర్బందర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్నగర్ జెట్టీ దగ్గర జామ్నగర్కు చెందిన కార్గో షిప్ మంటల్లో కాలిపోయింది. 950 టన్నుల బియ్యం, 100 టన్నుల చక్కెరను తీసుకెళ్తుండగా హరిదాసన్ అనే కార్గో షిప్ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది.
గుజరాత్లోని జామ్నగర్లో శిక్షణలో ఉన్న ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ చనిపోగా.. మరొక పైలట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జామ్నగర్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న సువార్త గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే స్థానిక ప్రజలకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు.
అనంత్ అంబానీ.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు. గతేడాదే అంగరంగ వైభవంగా అనంత్ వివాహం జరిగింది. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులంతా ఈ మ్యారేజ్కు హాజరయ్యారు.
Congo fever: గుజరాత్లోని జామ్నగర్లో 51 ఏళ్ల వ్యక్తి క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం (CCHF)తో మరణించాడు. సాధారణంగా దీనిని ‘‘కాంగో జ్వరం’’గా పిలుస్తుంటారు.
Dead Frog In Packet Of Chips: డబ్బులు పెట్టి కొన్నా కూడా క్వాలిటీ లభించడం లేదు. ముఖ్యంగా రెస్టారెంట్లు, బేకరీ, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నాణ్యత లోపించింది.
SachinTendulkar Security Guard Died: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సచిన్ భద్రతలో ఉన్న స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్ఆర్పీఎఫ్) జవాన్.. జామ్నర్ పట్టణంలోని తన ఇంటిలో బుధవారం గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రకాష్ కపాడేగా జామ్నర్ పోలీసులు గుర్తించారు. అతను సెలవుపై స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం. Also Read: Sonakshi Sinha: హీరోయిన్స్ విషయంలోనే దర్శకనిర్మాతలు అలా ఎందుకు అడుగుతారో: సోనాక్షి బుధవారం తెల్లవారుజామున 1.30…
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)-రాధిక మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్లోని జామ్నగర్లో (Gujarat Jamnagar) జరగనున్నాయి.
Bharat Express: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి ఏకకాలంలో 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ 9 రైళ్లు ప్రయాణికులకు దేశంలోని అనేక మతపరమైన, ఇతర పర్యాటక ప్రదేశాలకు ప్రీమియం, సూపర్ఫాస్ట్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.
Moscow-Goa Flight With 244 Onboard Lands In Gujarat After Bomb Threat: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని గుజరాత్ జామ్నగర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు జామ్ నగర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్తో…
మహారాష్ట్రలోని ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) 50 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకుంది.