Bharat Express: నేడు 9 వందేభారత్ ఎక్స్ప్రెస్లను ఏకకాలంలో ప్రారంభించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Express: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి ఏకకాలంలో 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ 9 రైళ్లు ప్రయాణికులకు దేశంలోని అనేక మతపరమైన, ఇతర పర్యాటక ప్రదేశాలకు ప్రీమియం, సూపర్ఫాస్ట్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ఈ రైళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి నడపాలి. ఏయే రాష్ట్రాలు, పర్యాటక ప్రాంతాలు వాటి వల్ల ప్రయోజనం పొందబోతున్నాయి. ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్న 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో 11 రాష్ట్రాలు ప్రయోజనం పొందనున్నాయి. ఇందులో రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ ఎన్నికల రాష్ట్రాలు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
Read Also:AP CID: నేడు రెండో రోజు సీఐడీ కస్టడీలో చంద్రబాబు
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఈ రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్
ఉదయపూర్-జైపూర్
తిరునెల్వేలి-మధురై-చెన్నై
హైదరాబాద్-బెంగళూరు
విజయవాడ-రేణిగుంట-చెన్నై
పాట్నా-హౌరా
కాసరగోడ్-తిరువనంతపురం
రూర్కెలా-భువనేశ్వర్-పూరి
రాంచీ-హౌరా
జామ్నగర్-అహ్మదాబాద్
Read Also:Turmeric Price Hike: నాలుగు నెలల్లో 180శాతం పెరిగిన పసుపు ధర
ఈ 9 వందే భారత్ రైళ్లను నడపడంతో ఈ ప్రాంతాల్లో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అనేక మతపరమైన, ఇతర పర్యాటక ప్రదేశాలు కూడా ప్రయోజనం పొందుతాయి. దేశ పర్యాటక మ్యాప్లో ఉదయపూర్- జైపూర్లు తమ స్వంత గుర్తింపును కలిగి ఉన్నాయి. తిరుపతికి వచ్చే భక్తులకు రేణిగుంట నుంచి కనెక్టివిటీ ప్రయోజనం చేకూరనుంది. పూరీతో రూర్కెలా కనెక్టివిటీ కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ రైలు అహ్మదాబాద్ – జామ్నగర్ టూరిస్ట్ సర్క్యూట్లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. మదురై మీనాక్షి ఆలయాన్ని సందర్శించే మతపరమైన పర్యాటకులు సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని పొందుతారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైళ్లలో ఒకటి. ఈ రైళ్లు అనేక మార్గాల్లో ప్రయాణ సమయాన్ని 2 నుండి 3 గంటల వరకు తగ్గిస్తాయి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!