గత యేడాది ఎయిర్ డెక్కన్ అధినేత జి. ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘సూరారై పొట్రు’ చిత్రాన్ని చేసిన తమిళ స్టార్ హీరో సూర్య, ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన మానవ హక్కుల న్యాయవాది చంద్రు స్ఫూర్తితో ‘జై భీమ్’ చిత్రాన్ని చేశారు. లివింగ్ లెజెండ్స్ అయిన వీరిరువురి పాత్రలను పోషించడానికి సూర్య ముందుకు కావడం ఒక ఎత్తు అయితే, ఆ చిత్రాలను తనే స్వయంగా నిర్మించడం మరో ఎత్తు. ‘సూరారై పొట్రు’ గత యేడాది దీపావళికి…