Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల ప‌రిధిపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం…గెజిట్లు విడుద‌ల‌…
      #Top Story

      కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల ప‌రిధిపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం…గెజిట్లు విడుద‌ల‌…

      తెలుగురాష్ట్రాల మ‌ధ్య కృష్ణా, గోదావ‌రి జలాల వినియోగానికి సంబందించిన స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల పరిధుల‌ను ఖరారు చేస్తూ గెజిట్ల‌ను విడుద‌ల చేసింది కేంద్రం.  అక్టోబ‌ర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లులోకి రానున్న‌ది.  బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ కేటాయింపులున్న ప్రాజెక్టుల‌న్నీ కృష్ణాబోర్డు ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని కేంద్రం పేర్కొన్న‌ది.  కృష్ణాన‌దిపై 36, గోదావ‌రిపై 71 ప్రాజెక్టుల‌ను ఈ బోర్డు ప‌రిధిలోకి తీసుకొచ్చింది.   Read: ఎన్టీఆర్ పాపులర్…
    • దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…
      #Top Story

      దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…

      దేశంలో గ‌త కొన్ని రోజులుగా దేశ‌ద్రోహం చ‌ట్టం పేరు బాగా వినిపిస్తున్న‌ది.  ఈ చ‌ట్టంపై సుప్రీంకోర్టు ఈరోజు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు గ‌డుస్తున్న త‌రుణంలో బ్రిటీష్ కాలానికి చెందిన‌, వ‌ల‌స తెచ్చుకున్న చ‌ట్టం అవ‌స‌ర‌మా అని ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది.  దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటీష‌న్లు దాఖ‌ల‌య్యాయి.  ఈ పిటీష‌న్ల‌ను విచారించే స‌మ‌యంలో కోర్టు ఈ ర‌కంగా స్పందించింది. Read: పాన్ ఇండియా మూవీ లేకుండానే…
    • డీఆర్‌డీవో నూత‌న ఆవిష్క‌ర‌ణః డ్రోన్ ఆట‌ల‌కు చెక్ పెట్టేందుకు…
      #Top Story

      డీఆర్‌డీవో నూత‌న ఆవిష్క‌ర‌ణః డ్రోన్ ఆట‌ల‌కు చెక్ పెట్టేందుకు…

      గ‌త కొన్ని రోజులుగా పాక్ భూభాగం నుంచి డ్రోన్‌లు ర‌హస్యంగా భార‌త్ భూభాగంలోకి వ‌చ్చి ఇబ్బందులు పెడుతున్న సంగ‌తి తెలిసందే.  జ‌మ్మూకాశ్మీర్‌లోని వైమానిక స్థావ‌రంపై డ్రోన్ దాడి త‌రువాత‌, భార‌త బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశాయి.  అయిన‌ప్ప‌టికీ నిత్యం జ‌మ్మూకాశ్మీర్ సరిహ‌ద్దుల్లో పాక్ డ్రోనులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.  దీంతో ఈ డ్రోన్‌ల‌కు చెక్ పెట్టేందుకు డీఆర్‌డీఓ రంగంలోకి దిగింది.   Read: మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?…
    • పిడుగుపాటులకు కారణం ఎంటి?  
      #Top Story

      పిడుగుపాటులకు కారణం ఎంటి?  

      గ‌త కొన్ని రోజులుగా ఉత్త‌ర భార‌త‌దేశంలో యూపీ, బీహార్‌, రాజ‌స్థాన్ వంటి రాష్ట్రాల్లో పిడుగులు ప‌డుతున్నాయి.  పిడుగుపాటు కార‌ణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.  యూపీ, రాజ‌స్థాన్‌లోనే అత్య‌ధికంగా పిడుగులు ప‌డుతున్నాయి.  పిడుగులు ప‌డ‌టం వెనుక కార‌ణం ఎంటి? అనే విష‌యాల‌పై శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  పిడుగుపాటుకు భూమిపై భూతాపం, న‌గ‌రీక‌ర‌ణే కార‌ణ‌మ‌ని అట్మాస్ఫియ‌రిక్ ఆఫ్ ఎల‌క్ట్రిసిటీ గ్రూప్ నివేదిక‌లో పేర్కొన్న‌ది.  భూమిపై ఒక డిగ్రీ ఉష్ణోగ్ర‌త పెరిగితే పిడుగులు ప‌డే అవ‌కాశం 12శాతం పెరుగుతుంద‌ని వాతావ‌ర‌ణ…
    • ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు…
      #జాతీయం

      ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 41,806 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,87,880 కి చేరింది. ఇందులో 3,01,43,850 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,32,041 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 581 మంది మృతి చెందారు.…
    • అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న:  భార‌త్ ఒప్పుకుంటే వెంట‌నే…
      #Top Story

      అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న: భార‌త్ ఒప్పుకుంటే వెంట‌నే…

      క‌రోనాకు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.  యూఎస్‌లో ఇప్ప‌టికే మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.  ఆ దేశంలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అమెరికా గట్టిగా చెబుతున్న‌ది.  ఒకవైపు వ్యాక్సిన్లు వేస్తూనే పెద్ద‌మొత్తంలో మిగులు వ్యాక్సిన్ల‌ను నిల్వ చేసింది అమెరికా.  దాదాపుగా 80 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్ల‌ను వివిధ దేశాల‌కు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధ‌మైన అమెరికా ఇప్ప‌టికే 40 మిలియ‌న్ వ్యాక్సిన్ డోసుల‌ను నేపాల్‌, భూటాన్‌,…
    • ఇండియా క‌రోనా అప్డేట్:  స్వ‌ల్పంగా పెరిగిన కేసులు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్: స్వ‌ల్పంగా పెరిగిన కేసులు…

      ఇండియాలో క్ర‌మంగా క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయి.  వేగంగా టీకాలు వేస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం.  నిన్న‌టి రోజున క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి.  అయితే, ఈరోజు స్వ‌ల్పంగా కేసులు పెరిగిన‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  తాజా బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,46,974కి చేరింది.  ఇందులో 3,01,04,720 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,29,946 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.   Read:…
    • ఇండియా కరోనా అప్డేట్…
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్…

      ఇండియాలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 31,443 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,05,819 కి చేరింది. ఇందులో 3,00,63,720 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,31,315 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2,020 మంది మృతి చెందారు.…
    • నేడు ఇండియాలో తగ్గిన కరోనా కేసులు…
      #జాతీయం

      నేడు ఇండియాలో తగ్గిన కరోనా కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 37,154 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,08,74,376 కి చేరింది. ఇందులో 3,00,14,713 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,50,899 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 724 మంది మృతి చెందారు.…
    • భ‌య‌పెడుతున్న ఆర్ వ్యాల్యూః థ‌ర్డ్ వేవ్‌కు సంకేత‌మా…!!
      #Top Story

      భ‌య‌పెడుతున్న ఆర్ వ్యాల్యూః థ‌ర్డ్ వేవ్‌కు సంకేత‌మా…!!

      క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా, ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డంతో నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టేశారు.  నిబంధ‌న‌ల‌ను గాలికి వ‌దిలేసి మాస్క్ లేకుండా తిరుగుతున్నారు.  మొద‌టి వేవ్ త‌రువాత నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఉండ‌టంతో సెకండ్ వేవ్‌కు దారితీసింది. సెకండ్ వేవ్‌లో పెద్ద సంఖ్య‌లో క‌రోనా బారిన ప‌డ్డారు.  భారీస్థాయిలో మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  అయిన‌ప్ప‌టికీ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతుండ‌టంతో మూడో వేవ్ అనుకున్న దానికంటే ముందుగానే వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  గ‌త కొన్ని రోజులుగా ఆర్ వ్యాల్యూ…
    ←1…593594595596597…619→

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions