Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఇండియా కరోనా అప్డేట్‌.. 24 గంటల్లో 43,733
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్‌.. 24 గంటల్లో 43,733

      ఇండియాలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 43,733 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,06,63,665 కి చేరింది. read also : మరికాసేపట్లో తెలంగాణ పీసీసీగా రేవంత్‌ బాధ్యతల స్వీకరణ.. ఇందులో 2,97,99,534 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,59,920 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌,…
    • సీనియర్ మంత్రులతో నేడు ప్రధాని మోడీ సమావేశం…
      #జాతీయం

      సీనియర్ మంత్రులతో నేడు ప్రధాని మోడీ సమావేశం…

      బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా తో సహా, సీనియర్ మంత్రులతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. జూన్ 20 వ తేదీన అన్ని గత రెండేళ్ళు గా పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష జరిపిన ప్రధాని మోడీ… పలు మంత్రిత్వ శాఖ ల పనితీరు, భవిష్యత్తు లో చేపట్టాల్సిన పథకాల కు సంబంధించిన ప్రతిపాదనల పై సమాలోచనలు చేస్తున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ…
    • ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?
      #జాతీయం

      ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

      మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 34,703 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,06,19,932 కి చేరింది. ఇందులో 2,97,52,294 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,64,357 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 553 మంది మృతి…
    • ఇండియా క‌రోనా అప్డేడ్ః 40 వేల దిగువ‌కు కేసులు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేడ్ః 40 వేల దిగువ‌కు కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  మార్చి, ఏప్రిల్ నెలల్లో భారీ సంఖ్య‌లో  కేసులు న‌మోద‌వ్వ‌గా, మే చివ‌రి వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది.  తాజాగా, కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  దీని ప్ర‌కారం, ఇండియాలో కొత్త‌గా 39,796 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229 కి చేరింది.  ఇందులో 2,97,00,430 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,82,071యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక…
    • చైనా ఆ పని చేస్తే మూడో ప్రపంచ యుద్ధం త‌ప్ప‌దా?
      #Top Story

      చైనా ఆ పని చేస్తే మూడో ప్రపంచ యుద్ధం త‌ప్ప‌దా?

      చైనా ప్ర‌తి దేశంలో క‌య్యానికి కాలు దువ్వుతున్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా మ‌హ‌మ్మారి అప‌వాదును తొల‌గించుకునేందుకు, ఆ విష‌యాల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు చైనా ఈ విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌దేశాల‌తో నిత్యం పేచీ పెట్టుకుంటున్న డ్రాగ‌న్, తైవాన్ విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీంగా టెన్ష‌న్ పెడుతున్నాయి.  ఇప్ప‌టికే హాంకాంగ్ ను త‌న గుప్పిట్లో పెట్టుకున్న చైనా, తైవాన్ దేశాన్ని కూడా త‌న ఆదీనంలోకి తీసుకుంటాన‌ని అంటోంది.  టిబెట్ విష‌యంలో కూడా ఇదే దూకుడును ప్ర‌ద‌ర్శించి…
    • డ్రాగ‌న్ ఆయుధాల‌కు త‌గ్గిన గిరాకీ… ఇదే కార‌ణం…
      #Top Story

      డ్రాగ‌న్ ఆయుధాల‌కు త‌గ్గిన గిరాకీ… ఇదే కార‌ణం…

      ప్ర‌చ్చ‌న్న‌ యుద్ధం త‌రువాత ర‌ష్యా ప్ర‌భావం త‌గ్గిపోవ‌డంతో చైనా బ‌లం పుంజుకుంది.  ఆర్ధికంగా, ర‌క్ష‌ణ ప‌రంగా బ‌లం పెంచుకుంది.  ఒక‌ప్పుడు ఆయుధాల‌పై ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డిన డ్రాగ‌న్ ఇప్పుడు ఇత‌ర దేశాల‌కు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసే స్థాయికి ఎదిగింది.  గ‌త కొంత‌కాలంగా చైనా అనుస‌రిస్తున్న విధానం, దూకుడు, స‌రిహ‌ద్దు దేశాల‌తో వివాదాలు క‌లిగి ఉండ‌త‌టం, క‌రోనా మ‌హ‌మ్మారికి చైనానే కార‌ణ‌మ‌ని అగ్ర‌దేశం అమెరికాతో స‌హా వివిధ దేశాలు ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం చైనా ర‌క్ష‌ణ…
    • సైకిల్‌తోనే వ్యవసాయ పనులు..
      #Top Story

      సైకిల్‌తోనే వ్యవసాయ పనులు..

      కరోనా దెబ్బతో ఏదైనా పనిచేసుకుందామన్న దొరకని పరిస్థితి.. వ్యవసాయం చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా చేతికిరాని దుస్థితి.. ఖాళీగా ఉండలేక వ్యవసాయం చేద్దామంటే ఎద్దులు లేకపోవడం ఓవైపు అయితే.. మరోవైపు ట్రాక్టర్‌ను పెట్టి దున్నించడానికి డబ్బు కూడా లేదు.. ఈ సమయంలో.. ఆ రైతు మెదడుకు వినూత్నమైన ఆలోచన తట్టింది.. తన పాత సైకిల్‌తోనే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.. ఔరా..! అనిపించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా దెబ్బకు…
    • భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్..
      #జాతీయం

      భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్..

      భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,071 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 955 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 52,299 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,05,45,433కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 2,96,58,078కి పెరిగాయి……
    • అక్రమంగా ప్రవేశం.. బెజవాడలో చిక్కిన బంగ్లా యువకులు..!
      #ఆంధ్రప్రదేశ్

      అక్రమంగా ప్రవేశం.. బెజవాడలో చిక్కిన బంగ్లా యువకులు..!

      భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశ్‌కు చెందిన యువకులను అరెస్ట్ చేవారు బెజవాడ పోలీసులు.. పోలీసుల విచారణలో తుల్లానా జిల్లా నుండి భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలిపారు.. ఆ తర్వాత హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా బెజవాడలో అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు.. పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించారు.. దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. అసలు ఆ యువకులు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు..…
    • తగ్గుతోన్న కోవిడ్‌ కేసులు.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు
      #జాతీయం

      తగ్గుతోన్న కోవిడ్‌ కేసులు.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు

      కరోనా వైరస్‌ పంజా విసిరనప్పటి నుంచి క్రమంగా రైళ్లు పట్టాలు ఎక్కడం తగ్గిపోయింది.. అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతూ వచ్చినా.. పూర్తిస్థాయిలో నడపలేదు.. ఇక, కోవిడ్ సెకండ్‌ వేవ్ కలకలం సృష్టించడంతో.. నడిచే రైళ్లు కూడా నిలిపివేసిన పరిస్థితి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలు మెట్రో రైళ్లను, ఎంఎంటీఎస్‌లను క్రమంగా పట్టాలెక్కిస్తున్నాయి.. మరోవైపు రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజర్లతో పాటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతుండగా.. పలు రూట్లలో పెద్ద ఎత్తున రైళ్లను…
    ←1…595596597598599…619→

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions