ట్విట్టర్ పై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్దం అవుతున్నది. చాలా రోజుల క్రితం ట్విట్టర్ కు భారతప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ ప్యానల్ సమన్లు జారీ చేసిన తరువాత ట్విట్టర్ తాత్కలిక ఛీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించింది. ఇచ్చిన గడువు లోపల ట్విట్టర్ చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించలేదని కేంద్రం పేర్కొన్నది. ట్విట్టర్పై చర్యలు తీసుకునేందుకు సిద్దమయింది. అధికారిని ఆలస్యంగా నియమించడంతో భారత్లో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్టు కేంద్రం తెలియజేసింది. చట్టపరమైన రక్షణను కోల్పోవడంతో ట్వట్టర్పై…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సడలింపులు ఇస్తున్నారు. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 62,224 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 2,96,33,105కి చేరింది. ఇందులో 2,83,88,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 8,65,432 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2542 మంది మృతి చెందారు. ఇండియాలో…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంతో మహమ్మారి నుంచి దేశం బయటపడుతున్నది. దీంతో ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మ్యూజియాలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. అటు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ కూడా ఈరోజు నుంచి తెరుచుకోబోతున్నది. సందర్శకులతో తిరిగి తాజ్మహల్ సందడిగా మారబోతున్నది. సందర్శకులకు అనుమతించినా తప్పనిసరిగా మ్యూజియంలలో కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇండియా పాక్ దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలే. రెండు దేశాల మధ్య బోర్డర్లో నిత్యం పెద్ద కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందో అని చెప్పి అణ్వాయుధాలను తయారు చేస్తుంటారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సంస్థ ఏ దేశంలో ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి అనే అంశంపై వివరణ ఇచ్చింది. ఈ సిప్రి లెక్కల ప్రకారం ఇండియా కంటే పాక్లోనే అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని…
ఇండియాలో ఇప్పటి వరకు 25.90 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో అనేక దుష్ప్రభాలు కనిపించాయి. కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నాక మరణించారు కూడా. అయితే, వ్యాక్సిన్ వికటించడం వలన మరణించినట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించలేదు. ఇక ఇదిలా ఉంటే, కేంద్రం మొదటిసారి తొలి వ్యాక్సిన్ మరణాన్ని దృవీకరించింది. మార్చి 8వ తేదీన 68 ఏళ్ల వృద్దుడు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక మరణించిన 31 మందిలో…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తరువాత దేశంలో కేసులు 60 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే, అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ సంస్థ కరోనా వ్యాక్సిన్ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ను ఇండియాలో కోవావ్యాక్స్ పేరుతో సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ తయారు చేస్తున్నది. మూడో దశ ట్రయల్స్ లో 90శాతానికి పైగా సమర్ధత ఉన్నట్టు రుజువైంది. ట్రయల్స్ పూర్తిచేసుకొని అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తే డిసెంబర్…
ఏ వస్తువు పైకి ఎగరవేసినా కిందపడుతుంది. భూమి ఆకర్షణ వలన ఈ విధంగా జరుగుతుంది. అయితే, భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాల్లో భూమి ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కిందపడే వస్తువులు గాల్లోకి తెలుతుంటాయి. దీనికి ఓ ఉదాహరణ రివర్స్ జలపాతం. ఈ జలపాతం రివర్స్లో కిందపడకుండా నీరు పైకి చిమ్ముతుంటుంది. ఇకపోతే, ఇండియాలో కూడా ఇలాంటి వింత ఒకటి ఉన్నది. లడఖ్లోని లేహ్-కార్గిల్-బాల్టిక్ జాతీయ రహదారి పక్కన ఓ మ్యాగ్నెటిక్ హిల్ ఉన్నది.…
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా లక్ష లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 60,471 కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,95,70,881 కి చేరింది. ఇందులో 2,82,80,472 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,13,378…
ఇండియాలో మే నెలలో వంటనూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వంటనూనెల ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్టంగా పెరిగాయి. అమెరికా, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఈద్ కారణంగా ఇండోనేషియాలో వంటనూనెల ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో ఇండియాకు దిగుమతి తగ్గుమతి తగ్గిపోయింది. అటు అమెరికాలో గతంలో బయోఫ్యూయల్లో 13శాతం రిఫైన్డ్ ఆయిల్ ను కలిపేవారని, కానీ, ఇప్పుడు 46 శాతం రిఫైన్డ్ ఆయిల్ను కలపుతున్నారని, దీంతో ఇండియాలో ధరలు…
భారత్లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని సంబరపడేలోగా శాస్త్రవేత్తలు మరో నిజం బయటపెట్టారు. భారత్లో డెల్టాప్లస్ వేరియంట్ను గుర్తించినట్టు తెలిపారు. అయితే, దీని వ్యాప్తి ఇండియాలో పెద్దగా లేదని, ఆంధోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ఐఆర్-ఐజీఐబి శాస్త్రవేత్త వినోద్ స్కారియా ట్వీట్ చేశారు. ఈ వేరియంట్ వలన వ్యాధి తీవ్రత ఎంత అధికంగా ఉంటుంది అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. కే417ఎన్ మ్యూటేషన్ కారణంగా బి1.617.2 వేరియంట్కు కారణం అవుతుందని, ఈ వేరియంట్…