మొదటి టెస్ట్ లో భారత్ ఆధిక్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టుకి వరుణుడు విలన్గా మారేలా కనిపిస్తున్నాడు. కీలక సమయంలో జోరున కురుస్తోన్న వర్షం.. ఆటను రద్దయ్యేలా చేస్తోంది. రెండో రోజు, మూడు రోజు దాదాపు సగం ఆట రద్దైంది. దీంతో ఈ టెస్ట్ ఫలితం తేలుతుందా..? లేక వరుణుడి దెబ్బకు డ్రాగా ముగుస్తుందా..? అన్న అనుమానాలు ఉన్నాయి.
నాటింగ్హామ్ టెస్ట్లో మూడో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ 70 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. అంతకుముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ , జడేజాలు హాఫ్ సెంచరీలు చేశారు. చివర్లో జస్ప్రిత్ బుమ్రా ధాటిగా ఆడటంతో 278 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్ ఐదు, అండర్సన్ నాలుగు వికెట్లతో చెలరేగారు.
Also Read
- ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
- Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
39 ఏళ్ల వయసులో జిమ్మీ అండర్సన్ అద్భుతాలు చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా రికార్డులకెక్కాడు. మన కుంబ్లే గణాంకాలను అధిగమించాడు. ఈ మ్యాచ్లో జిమ్మీ నాలుగు వికెట్లు తీయడంతో టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు అండర్సన్. ప్రస్తుతం అండర్సన్ తీసిన వికెట్లు 620. ముత్తయ్య 800 వికెట్లతో మొదటి స్థానంలో… షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?