Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఇండియాలో తగ్గిన కరోనా కేసులు
      #జాతీయం

      ఇండియాలో తగ్గిన కరోనా కేసులు

      ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 20,799 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 180 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,31,21,247 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,48,997 మంది మృతి చెందారు. దేశంలో 2,64,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి…
    • పాక్ మ‌రో కుట్ర‌:  డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…
      #Top Story

      పాక్ మ‌రో కుట్ర‌: డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…

      జ‌మ్మూ కాశ్మీర్‌లో మ‌రో కుట్ర చేసేందుకు పాక్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ఉగ్ర‌వాదుల‌ను ఇండియాలోకి చొర‌బ‌డేందుకు ప‌రోక్షంగా పాక్ స‌హ‌క‌రిస్తూనే డ్రోన్‌ల ద్వారా ఆయుధాల‌ను దేశ స‌రిహ‌ద్దుల్లో జార‌విడుస్తోంది.  ఇప్ప‌టికే ఇలాంటి డ్రోన్ల‌ను ఆర్మీ అధికారులు బోర్డర్‌లో గుర్తించి వాటిని పేల్చి వేశారు.  కాగా తాజాగా మ‌రో డ్రోన్ ఇండియా స‌రిహ‌ద్దుల్లోకి ప్ర‌వేశించింది.  ఓ ఏకే 47 తుపాకీ, మూడు మ్యాగ‌జైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోపును ప‌సుపురంగు ప్యాకెట్లో ప్యాక్ చేసి అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు ఆరు కిలోమీట‌ర్ల…
    • కోవిడ్‌ బాధితులకు గుడ్‌న్యూస్‌
      #జాతీయం

      కోవిడ్‌ బాధితులకు గుడ్‌న్యూస్‌

      కోవిడ్‌ బాధితులకు గుడ్‌న్యూస్‌.కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌… ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ ఔషధాలపై మాత్రం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్‌ రూపొందించిన ఔషధం… ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు చూపించినట్లు వెల్లడించింది. కొత్తగా వైరస్‌ బారినపడుతోన్న బాధితులకు ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలను సగానికి తగ్గించినట్లు తెలిపింది. త్వరలోనే అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకోనున్నట్లు మెర్క్‌ ఫార్మా వెల్లడించింది.రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరపిక్స్‌ భాగస్వామ్యంతో… మెర్క్‌ ఫార్మా సంస్థలు మాత్ర…
    • డ్రాగ‌న్‌కు ధీటుగా… మారిష‌స్‌లో లో ఇండియా స్థావ‌రాలు…
      #Top Story

      డ్రాగ‌న్‌కు ధీటుగా… మారిష‌స్‌లో లో ఇండియా స్థావ‌రాలు…

      ద‌క్షిణ చైనా స‌ముద్రంతో పాటుగా, డ్రాగ‌న్ దేశం హిందు మ‌హాస‌ముద్రంపై కూడా క‌న్నేసింది.  ఈ ప్రాంతంలోని జ‌లాల‌పై ఆదిప‌త్యం సాధించేందుకు అనేక ప్రాంతాల్లో పోర్టుల‌ను నిర్మిస్తోంది.  హిందూ మ‌హాస‌ముద్రం ప‌రిధిలోని చిన్న చిన్న దేశాల్లో పోర్టుల‌ను నిర్మిస్తూ ఆయా ప్రాంతాల‌పై ప‌ట్టు సాధిస్తోంది.  దీంతో అలర్టైన ఇండియా హిందు మ‌హాస‌ముద్రంపై నిఘాను పెంచేందుకు చ‌ర్య‌లు చెప‌ట్టింది.  మారిష‌స్‌లోని ఉత్త‌ర అగ‌లేగాలో 25 కోట్ల డాల‌ర్ల‌తో  పోర్టును నిర్మిస్తోంది.  ఇందులో 3000 మీట‌ర్ల పొడ‌వైన ర‌న్‌వే కీల‌క‌మైన‌ది.  పెద్ద…
    • ఇండియా – బ్రిటన్‌ మధ్య వ్యాక్సిన్‌ వార్‌ !
      #అంతర్జాతీయం

      ఇండియా – బ్రిటన్‌ మధ్య వ్యాక్సిన్‌ వార్‌ !

      భారత్‌-యుకే మధ్య వ్యాక్సిన్‌ వార్‌ షురూ అయింది. భారత్‌లో తీసుకున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను తాము గుర్తించడం లేదంటూ…కొన్ని రోజుల క్రితం బ్రిటన్‌ ప్రకటించింది. కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నా…భారత్‌ నుంచి బ్రిటన్‌ వచ్చే వారికి 10రోజుల క్వారంటైన్‌ తప్పనిసరంటూ అక్కడి ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీన్ని ఖండించిన భారత్‌…ఈ నిబంధనలు వివక్షపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బ్రిటన్‌ వెనక్కి తగ్గకపోవడంతో…భారత్‌ దీటుగా స్పందించింది. అక్కడ నుంచి వచ్చే పౌరులపైనా ఆంక్షలకు సిద్ధమైంది. బ్రిటన్‌ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో…
    • ఇండియాలో కరోనా అప్డేట్.. ఇవాళ ఎన్నంటే?
      #జాతీయం

      ఇండియాలో కరోనా అప్డేట్.. ఇవాళ ఎన్నంటే?

      మన దేశంలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 24,354 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 33, 791, 061 కి చేరింది. 2,73,88 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 234 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి…
    • యూకే నుంచి వచ్చేవారిపై భారత్‌ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..!
      #అంతర్జాతీయం

      యూకే నుంచి వచ్చేవారిపై భారత్‌ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..!

      క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నాయి.. అయితే, ఇటీవల ఆ నిబంధనలు సడలించిన యూకే.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. యూకేలో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేయడమే కాదు.. 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పేర్కొంది. భారత్‌ ఈ వ్యవహారంపై దీలుగా స్పందించింది. అలాంటి ఫార్ములానే యూకే పౌరులకు వర్తిస్తుందని పేర్కొంది.. అక్టోబర్‌ 4వ…
    • అలర్ట్‌: ఈ నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకుల మూత..!
      #Top Story

      అలర్ట్‌: ఈ నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకుల మూత..!

      డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన తర్వాత బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పట్టినా.. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంటారు.. కానీ, వారు అలర్ట్ కావాల్సిన సమయం ఇది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.. అంటే ఒకే నెలలో 21 రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు జరగవు అన్నమాట.. ఆ 21 రోజుల్లో 14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మరో ఏడు రోజులు…
    • మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
      #జాతీయం

      మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

      ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వస్తుందని కంపెనీలు తెలిపాయి. అయితే.. ఇక్కడ ఊర కలిగే అంశం ఒకటుంది.ఈ సారి 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రమే పెరిగింది. ఈ సిలిండర్‌ ధర రూ. 45 మేర పైకి కదిలింది. ఇక పోతే 14 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రం…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:  మ‌ళ్లీ పెరిగిన కేసులు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: మ‌ళ్లీ పెరిగిన కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  రెండు రోజుల క్రితం వ‌ర‌కు త‌గ్గుతూ వ‌స్తున్న కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  తాజాగా ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 26,727 కొత్త కేసులు న‌మోద‌యిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,66,707కి చేరింది.  ఇందులో 3,30,43,144 మంది కోలుకోగా, 2,75,224 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో…
    ←1…560561562563564…619→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions