Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • భార‌త్‌లో చిన్నారుల‌కు క‌రోనా టీకా… ఎప్ప‌టి నుంచి అంటే…
      #Top Story

      భార‌త్‌లో చిన్నారుల‌కు క‌రోనా టీకా… ఎప్ప‌టి నుంచి అంటే…

      భార‌త్‌లో ప్ర‌స్తుతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతోంది. ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  కోవాగ్జిన్‌, కోవీషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి.  18 ఏళ్లు పైబ‌డిన వారికి ప్ర‌స్తుతం వ్యాక్సిన్ అందిస్తున్నారు.  కాగా, 18 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ అందించేందుకు భార‌త్ బ‌యోటెక్ సిద్ధం అవుతున్న‌ది.  ఇప్ప‌టికే చిన్నారుల కోసం త‌యారు చేసిన కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన ట్ర‌య‌ల్స్‌ను భార‌త్ బ‌యోటెక్ సంస్థ పూర్తిచేసింది. ఈ ట్ర‌య‌ల్స్ కు సంబంధించిన డేటాను భార‌త ఔష‌ద…
    • అమెరికాలో కూడా మండిపోతున్న నాన్‌ వెజ్‌ ధరలు…
      #విశ్లేషణ

      అమెరికాలో కూడా మండిపోతున్న నాన్‌ వెజ్‌ ధరలు…

      మన దేశంలోనే కాదు ..అమెరికాలో కూడా ధరలు మండిపోతున్నాయి. సరుకులను ముట్టుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా నాన్‌ వెజ్‌ ఐటెమ్స్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో వినియోగదారులు మాంసం తినాలంటే భయపడుతున్నారు. దాంతో మటన్‌ షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. ఇదంతా కరోనా ఎఫెక్టే!! హోల్‌ సేల్‌ మార్కెట్లో మేక మాంసం పౌండ్‌ పది డాలర్లు. పౌండ్‌ అంటే 453 గ్రాములు. అంటే అర్థకిలో మటన్‌ 740 రూపాయలు. కిలో అయితే దాదాపు పదిహేను వందలు. గతంలో…
    • కరోనా కథ ముగియ లేదు..!
      #Top Story

      కరోనా కథ ముగియ లేదు..!

      దేశ ప్రజలను కరోనా భయాలు ఇంకా వీడలేదు. కేసులు తగ్గుతున్నాయి. కానీ ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు. థర్డ్ వేవ్‌ సమయం సమీపిస్తుండటమే ఆ భయాలకు, అందోళనకు కారనం. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన తరుణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్స్‌పర్ట్స్‌ చెప్పేదాని ప్రకారం అక్టోబర్-డిసెంబర్‌ మధ్యలో మూడో ముప్పు ఉంటుంది. అయితే ఈ రకం కరోనా వైరస్‌ తొలి రెండింటి కన్నా తక్కువ ప్రమాదకరమని అంటున్నారు. ఇది కాస్త ఊరట కలిగించే విషయం. థర్డ్ వేవ్ వచ్చే…
    • భార‌త్‌లో జియో సేవ‌ల్లో అంత‌రాయం…
      #Top Story

      భార‌త్‌లో జియో సేవ‌ల్లో అంత‌రాయం…

      మొన్న‌టి రోజున ఫేస్‌బుక్‌లో అంత‌రాయం క‌లిగిన సంగ‌తి తెలిసిందే.  దాదాపు 7 గంట‌ల‌పాటు ఫేస్‌బుక్‌కు అంత‌రాయం క‌లిగింది.  ఏడు గంట‌ల అంత‌రాయంతో 7 బిలియిన్ డాల‌ర్ల మేర న‌ష్టం వ‌చ్చింది.  ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో గ‌త కొన్ని గంట‌లుగా జియో నెట్ వ‌ర్క్‌లో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.  జియోనెట్ లో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని వినియోగ‌దారులు ట్విట్ట‌ర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు.  జియోనెట్‌డౌన్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న‌ది.  ఈ నెట్ వ‌ర్క్ స‌మ‌స్య‌లు తాత్కాలిక‌మే అని, స‌మ‌స్య‌లు…
    • దేశంలో పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం..!?
      #జాతీయం

      దేశంలో పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం..!?

      బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు పడిపోయాయి. గత నెల చివరినాటికి సగటున నాలుగు రోజులకు సరిపడా నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి దేశంలో ని సగానికి పైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. బొగ్గు కొరతను ఎదుర్కుంటున్నాయి దేశంలోని సుమారు 135 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. ఆగస్టు ప్రారంభంలో 13 రోజులకు సరిపడా నిల్వలను కలిగి ఉన్నాయి విద్యుత్ కేంద్రాలు. దేశంలో సగానికి పైగా బొగ్గుఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సరఫరా అంతరాయం ఏర్పడనుంది. బొగ్గు…
    • మ‌ళ్లీ దేశంలో గ్యాస్ బాదుడు…
      #Top Story

      మ‌ళ్లీ దేశంలో గ్యాస్ బాదుడు…

      దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి.  పెంచిన ధ‌ర‌లు ఈ రోజు నుంచి అమ‌ల్లోకి వస్తున్నాయి.  వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.15 పెరిగింది. రాయితీ, రాయితేత‌ర గ్యాస్ సిలిండ‌ర్ పై రూ.15 పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి.  ఇప్ప‌టికే దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. కాగా ఇప్పుడు మ‌రోసారి గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో వినియోగ‌దారులుపై మ‌రింత భారం ప‌డే అవ‌కాశం ఉన్న‌ది.  తాజా పెంపుతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో 14.2 కేజీల వంట‌గ్యాస్ ధ‌ర…
    • ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
      #జాతీయం

      ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

      ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,833 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 278 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,31,75,656 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,49,538 మంది మృతి చెందారు. దేశంలో 2,46,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి…
    • ఉల్లి మ‌ళ్లీ పెర‌గ‌నుందా?
      #Top Story

      ఉల్లి మ‌ళ్లీ పెర‌గ‌నుందా?

      దేశంలో మ‌ళ్లీ ఉల్లి ధ‌ర‌లు పెర‌గ‌బోతున్నాయా అంటే అవున‌నే అంటున్నాయి ప్ర‌స్తుత ప‌రిస్థితులు.  మ‌న‌దేశంలో అత్య‌ధికంగా ఉల్లి పంట మ‌హారాష్ట్ర‌లో పండుతుంది.  అయితే, తుఫాన్‌, భారీ వ‌ర్షాల కార‌ణంగా అనేక ప్రాంతాల్లో ఉల్లిపంట దెబ్బ‌తిన్న‌ది.  దీంతో డిమాండ్‌కు త‌గినంత ఉల్లిపంట లేక‌పోవ‌డంతో ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉన్న‌ది.  ఉల్లి ధ‌ర‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  అయితే, ఎంత‌మేర ఉల్లి ధ‌ర‌లు పెరుగుతాయి, ఎన్ని రోజుల‌కు తిరిగి కొత్త పంట అందుబాటులోకి వ‌స్తుంది అన్న‌ది…
    • కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్యలు!
      #జాతీయం

      కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్యలు!

      కరోనా తగ్గిందని ప్రశాంతంగా ఉందాం అనుకునేలోపే పోస్ట్ కరోనా సమస్యలు మొదలయ్యాయి. శరీరంలోని అన్ని అవయవాలపైనా కరోనా తన ప్రభావం చూపిస్తుంది. తాజాగా నిమ్స్ వైద్యుల పరిశోధనలో జీర్ణ కోశ వ్యవస్థపై కరోనా ప్రభావం ఉందని తేలింది. చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారుతోందని నిమ్స్ వైద్య బృందం అంటోంది. దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. ఐతే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అంతా బాగానే ఉందని అనుకుంటే పొరపాటే. కరోనా…
    • నేడు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు…
      #Top Story

      నేడు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు…

      యూపీలోని ల‌ఖీంపూర్ ఖేరీ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా దేశ‌వ్యాప్తంగా ఈ రోజు క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్న‌ది.  ఈరోజు ఉద‌యం నుంచి అన్ని రాష్ట్రాల్లోని క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల వద్ధ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చింది.  దీంతో క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు.  ఉద‌యం నుంచి క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాలకు వెళ్లే దారిలో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు.  ల‌ఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో కేంద్ర‌మంత్రి కుమారుడి కారు…
    ←1…559560561562563…619→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions