Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • బ్రోకర్లందరికీ శుభాకాంక్షలు :  రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
      #తెలంగాణ

      బ్రోకర్లందరికీ శుభాకాంక్షలు : రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

      రైతు చట్టాలు రద్దు చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని మోడీ రైతు చట్టాలు రద్దు చేశారని.. ఈ సందర్భంగా బ్రోకర్ లకు శుభాకాంక్షలు అంటూ రాజా సింగ్‌ పేర్కొన్నారు. రైతులకు మేలు జరగాలనే ప్రధాని మోడీ ఈ చట్టాలు తీసుకొచ్చారు… పంట అమ్ముకుంటే రైతులకు లాభం రావాలి కానీ బ్రోకర్లకు కాదన్నారు. అందుకే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు రాజా సింగ్‌. అన్నదాతలు…
    • ఆందోళన విరమించేదే లేదు : రాకేష్ టియాయత్
      #Top Story

      ఆందోళన విరమించేదే లేదు : రాకేష్ టియాయత్

      కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ… దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ టికాయత్‌ స్పందించారు. తమ పోరాటం ఇప్పుడే ఆపేయమని స్పష్టం చేశారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్‌ లో రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగు తుందని తెలిపారు. అలాగే… కనీస మద్దతు ధర గురించి… ప్రభుత్వం రైతులతో చర్చించాలని డిమండ్‌ చేశారు రాకేష్‌ టికాయత్‌. కాగా… ఇవాళ జాతిని ఉద్దేశించి……
    • నేడు సుదీర్ఘ చంద్రగ్రహణం.. 580 ఏళ్ల తరవాత ఆకాశం లో అద్భుతం
      #వార్తలు

      నేడు సుదీర్ఘ చంద్రగ్రహణం.. 580 ఏళ్ల తరవాత ఆకాశం లో అద్భుతం

      ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం నవంబరు 19న అంటే ఇవాళ కార్తిక పౌర్ణమి రోజు వినువీధిలో దర్శనమివ్వబోతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నరకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం…
    • బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు
      #Top Story

      బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

      దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన… మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ జాతిని ఉద్దేశించి… ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంగించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ…
    • ఇండియాలో ఎక్కువ‌గా ఈ ప‌దాల‌నే పాస్‌వ‌ర్డ్ గా వినియోగిస్తార‌ట‌…
      #Top Story

      ఇండియాలో ఎక్కువ‌గా ఈ ప‌దాల‌నే పాస్‌వ‌ర్డ్ గా వినియోగిస్తార‌ట‌…

      సాధార‌ణంగా మెయిల్స్‌, ఫేస్‌బుక్‌, సోష‌ల్ మీడియా, నెట్ బ్యాంకింగ్ ఇలా అన్నింటికి త‌ప్ప‌నిస‌రిగా పాస్‌వ‌ర్డ్ లు పెట్టుకోవాలి.  కొంత‌మందికి అన్ని ర‌కాల సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్ సైట్ల‌లో ఖాతాలు ఉంటాయి.  అలాంట‌ప్పుడు వారు యూనిక్‌గా ఉండే పాస్‌వ‌ర్డ్‌ల‌ను వినియోగిస్తుంటారు.  కొంత‌మంది అన్నింటికీ కామ‌న్‌గా ఒక‌టే పాస్‌వ‌ర్డ్‌ను వినియోగిస్తుంటారు.  చాలా మంది యూజ‌ర్లు నిత్యం పాస్ వ‌ర్డ్స్ ను మారుస్తుంటారు.  హ్యాక‌ర్ల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారు.  మ‌రి మ‌న‌దేశంలో ఎక్కువ మంది ఎలాంటి పాస్‌వ‌ర్డ్‌ను వినియోగిస్తున్నారో…
    • నేడే ఇండియా-కివీస్‌ రెండో టీ-20
      #Top Story

      నేడే ఇండియా-కివీస్‌ రెండో టీ-20

      రాంచీ వేదికగా ఇవాళ కివీస్‌తో రెండో టీ-20 జరగనుంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రెండో టీ-20లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌ ఆపాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది.మూడు మ్యాచుల టీ-20 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఇవాళ కివీస్‌తో రెండో మ్యాచులో తలపడనుంది. రాంచీ వేదికగా సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. తొలి జట్టులో ఉన్న ఆటగాళ్లతోనే ఎలాంటి మార్పులు…
    • భారత్‌కు 87 బిలియన్ల రిమిటెన్స్‌
      #అంతర్జాతీయం

      భారత్‌కు 87 బిలియన్ల రిమిటెన్స్‌

      వాషింగ్టన్‌ : ప్రస్తుత ఏడాది 2021లో భారత్‌కు 87 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌లు (విదేశీ మారకం) రావొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 2022లో ఇది 89.6 బిలియన్‌ డాలర్లకు పెరుగొచ్చని పేర్కొంది. 2021లో చిన్న, మధ్యస్థ ఆదాయాలు కలిగిన దేశాల రిమిటెన్స్‌లు 7.3 శాతం పెరిగి మొత్తంగా 589 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని పేర్కొంది. కరోనా సంక్షోభంతో 2020లో ఈ రిమిటెన్స్‌ల్లో 1.7 శాతం తగ్గుదల చోటు చేసుకుందని ప్రపంచ బ్యాంక్‌ తన మైగ్రేషన్‌ అండ్‌…
    • యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో భారత్‌
      #అంతర్జాతీయం

      యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో భారత్‌

      2021-25 కాలానికిగాను యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు జరిగిన ఎన్నికల్లో భారత్‌ 164 ఓట్లతో విజయం సాధించింది. దీంతో మరో నాలుగేండ్లపాటు యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) తీసుకునే నిర్ణయాలను పరిశీలిస్తుందని పారిస్‌లో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన మూడు రాజ్యాంగ విభాగాల్లో యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఒకటి. దీనిని సాధారణ సమావేశం ద్వారా ఎన్ను కుంటారు. సంస్థ పనితీరును, కార్యక్రమాలను, డైరెక్టర్ జనరల్ సమ ర్పించిన బడ్జెట్…
    • మనదేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీ ఇదే..!!
      #Top Story

      మనదేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీ ఇదే..!!

      లాక్‌డౌన్ పుణ్యమా అని దేశంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. గత రెండేళ్లలో జనాలపై ఓటీటీల ప్రభావం పెరిగింది. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీలు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. అయితే 2021 త్రైమాసికంలో దేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీలపై ‘జస్ట్ వాచ్’ అనే స్ట్రీమింగ్ గైడ్ సర్వీస్ రివ్యూ చేసింది. ఈ రివ్యూలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే…
    • బీజేపీని వదలం..చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతాం : కేసీఆర్
      #Top Story

      బీజేపీని వదలం..చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతాం : కేసీఆర్

      భారత రైతుల సమస్యల మీద టీఆర్ఎస్‌ లీడ్ తీసుకుంటుంది.. బీజేపీని వదలం.. చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతామని వార్నింగ్‌ ఇచ్చారు సీఎం కేసీఆర్. వడ్ల కోసం పోరాటం మొదలు పెట్టినం, దేశం కోసం కూడా పోరాటం చేస్తామని ప్రకటించారు. దేశానికి విద్యుత్ ఇచ్చే తెలివి లేదు, కానీ మోటార్లకు మీటర్లు పెట్టాలట అంటూ కేసీఆర్ ఫైర్‌ అయ్యారు. గోల్ మాల్ గాళ్లకు గోరి కట్టాలి.. దేశంలో జెండా ఎగరాల్సిందే.. దేశ వ్యాప్తంగా ఉద్యమం లేపాల్సిందేనన్నారు. యాసంగిలో…
    ←1…533534535536537…616→

తాజావార్తలు

  • AP Ministers Ratings: మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!

  • Pawan Kalyan : ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెన్సార్ టాక్.. హిట్టా.. ఫట్టా?

  • IPL 2026: ఐపీఎల్‌కు ముందు ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆర్సీబీ vs ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో బిగ్ ట్విస్ట్!

  • Mega Star : విశ్వంభర డబుల్ షాక్.. 400 కోట్లా?

  • War Effect: చెన్నైలో వదంతులు.. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టిన వాహనదారులు

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions