Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • పాక్‌ను గట్టిగా నిలదీసిన భారత్‌.. వాటి సంగతి ఏంటి..?
      #అంతర్జాతీయం

      పాక్‌ను గట్టిగా నిలదీసిన భారత్‌.. వాటి సంగతి ఏంటి..?

      భారత్‌-పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాక్‌.. ఆ దేశ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడడం.. అదే సమయంలో ఉగ్రవాదులు చొరబడడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతూనే వస్తోంది ఇండియన్‌ ఆర్మీ.. అయితే, పాక్‌ నుంచి డ్రోన్ల చొరబాటును ఇవాళ గట్టిగా నిలదీసింది భారత్.. సరిహద్దు ఉల్లంఘనలను నియంత్రించాలని సూచించింది. భారత్‌, పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులోని ఆక్ట్రాయ్‌ వద్ద బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), పాకిస్థాన్‌ రేంజర్స్…
    • భారత్ కరోనా : మళ్ళీ 10 వేలకు చేరువలో కేసులు
      #జాతీయం

      భారత్ కరోనా : మళ్ళీ 10 వేలకు చేరువలో కేసులు

      ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 9,283 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 437 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,35,763 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,11,481 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,66,584 మంది…
    • తాజా స‌ర్వే:  ఆ రాష్ట్రంలోనే మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు అధికం…
      #Top Story

      తాజా స‌ర్వే: ఆ రాష్ట్రంలోనే మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు అధికం…

      పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌లు ఎదుగుతున్నారు.  ఉద్యోగాలు నిర్వ‌హిస్తున్నారు.  అన్ని ర‌కాల ప‌నులు చేస్తూ తాము సైతం ఎందులో త‌క్కువ‌కాద‌ని నిరూపిస్తున్నారు.  మ‌హిళా సాధికార‌తకు నిజ‌మైన అర్థాన్ని ఇస్తున్నారు.  దేశంలో ఎక్క‌డ ఎక్కువ మంది మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు ఉన్నారు అనే దానిపై మ‌ద్రాస్ ఐఐటీ సంస్థ ఓ స‌ర్వేను నిర్వ‌హించింది.  ఈ స‌ర్వేలో త‌మిళ‌నాడులోనే ఎక్క‌వ మంది మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు ఉన్న‌ట్టుగా తేల్చారు.  మ‌హిళ‌లు పారిశ్రామికంగా నిల‌బ‌డ‌టానికి వారి సామ‌ర్థ్యం, అనుభ‌వం, నెట్‌వ‌ర్కింగ్ కు అవ‌కాశం,…
    • పాక్ మ‌ళ్లీ పాత‌పాటే… ఆ విమానం కూలిపోలేద‌ని వాద‌న‌…
      #Top Story

      పాక్ మ‌ళ్లీ పాత‌పాటే… ఆ విమానం కూలిపోలేద‌ని వాద‌న‌…

      గ‌తేడాది బాలాకోట్‌పై భార‌త్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.  ఆ మ‌రుస‌టిరోజే పాకిస్తాన్ త‌క ఎఫ్ 16 విమానంతో భార‌త్‌పై దాడి చేయాల‌ని చూసింది.  అయితే, మిగ్ 21 విమానంతో ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేసింది ఇండియా. అయితే, దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్ క్లారిటీ ఇవ్వ‌లేదు.  భార‌త్ కూల్చిన ఎఫ్ 16 విమానం త‌మ‌ది కాద‌ని అప్ప‌ట్లో పాక్ చెప్పింది.  ఇప్పుడు మ‌రోసారి అదే  మాట‌ను పున‌రావృతం చేసింది.  2019 ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ పైల‌ట్…
    • చ‌మురు ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు కేంద్రం వ్యూహాత్మ‌క నిర్ణ‌యం..!!
      #Top Story

      చ‌మురు ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు కేంద్రం వ్యూహాత్మ‌క నిర్ణ‌యం..!!

      దేశంలో చ‌ముదు ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ప్ర‌జలు ఆందోళ‌న‌లు చేస్తున్నారు.  అటు ప్ర‌తిప‌క్షాలు సైతం కేంద్రాన్ని విమ‌ర్శిస్తున్నాయి.  కొన్ని రోజుల క్రితం కేంద్రం చ‌ముదు ధ‌ర‌ల‌పై వ్యాట్‌ను త‌గ్గించింది.  తాజాగా, కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబుతున్న‌ట్టు స‌మాచారం.  అత్య‌వ‌స‌ర నిల్వ‌ల నుంచి దాదాపు 50 ల‌క్ష‌ల బ్యారెళ్ల ముడి చ‌మురును బ‌య‌ట‌కు తీసే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు స‌మాచారం.   Read: ఆ దేశంలో మ‌ళ్లీ విజృంభించిన క‌రోనా… ప‌దిరోజులు సంపూర్ణ…
    • ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?
      #జాతీయం

      ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

      ఇండియాలో క‌రోనా కేసులు రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 7,579 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,45,26,480 కి చేరింది. ఇక ఇందులో 3,39,46,749 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,13,584 కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 236…
    • టీం ఇండియా పాకిస్థాన్ కు వస్తుంది : ఐసీసీ ఛైర్మన్
      #Top Story

      టీం ఇండియా పాకిస్థాన్ కు వస్తుంది : ఐసీసీ ఛైర్మన్

      ఈ మధ్యే ఐసీసీ 2031 వరకు జరగనున్న అన్ని ప్రధాన ఈవెంట్లు ఏ దేశంలో జరుగుతాయి అనే దానిని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో 2025 లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క నిర్వహణ బాధ్యతలను ఐసీసీ పాకిస్థాన్ కు అప్పగించింది. అయితే పాక్ చివరిసారిగా 1996 లో ఐసీసీ ఈవెంట్ కు ఆతిధ్యం ఇచ్చింది. కానీ ఆ తర్వాత భద్రత కారణాల వల్ల ఆ దేశానికి ఏ అంతర్జాతీయ జట్టు పర్యనకు వెళ్ళలేదు. అలాగే…
    • ట్రూ కాల‌ర్స్‌… ఇండియాలోనే అత్య‌ధికం…
      #Top Story

      ట్రూ కాల‌ర్స్‌… ఇండియాలోనే అత్య‌ధికం…

      తెలియ‌ని ఫోన్ నెంబ‌ర్‌తో కాల్ వ‌స్తే అది ఎక్క‌డి నుంచి వ‌చ్చింది ఎవ‌రి పేరుతో ఉన్న‌ది అని తెలుసుకునేందుకు కాల‌ర్ ఐడెంటిఫికేష‌న్ యాప్ ట్రూకాల‌ర్‌ను వినియోగిస్తుంటారు.  11 ఏళ్ల క్రితం ఈ యాప్ ప్రారంభం అయింది.  ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 30 కోట్ల మంది యూజ‌ర్లను సొంతం చేసుకుంది.  గ‌తేడాది వ‌ర‌కు 25 కోట్ల మంది యూజ‌ర్లు ఉండ‌గా, ఏడాది కాలంలో మ‌రో 5 కోట్ల మంది కొత్త యూజ‌ర్లు యాడ్ అయిన‌ట్టు ట్రాకాల‌ర్ యాప్ తెలియ‌జేసింది.…
    • ఇండియాలో నేడు భారీగా తగ్గిన కరోనా కేసులు…
      #జాతీయం

      ఇండియాలో నేడు భారీగా తగ్గిన కరోనా కేసులు…

      ఇండియా ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8,488 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. మరో 249 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 12,510 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 3,39,34,547 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం దేశ్యాప్తంగా…
    • టీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
      #Top Story

      టీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

      సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20ని కూడా మనోళ్లు వదిలిపెట్టలేదు. దీంతో కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను రోహిత్ శర్మ ప్రత్యేకంగా మలుచుకున్నాడు. కోల్‌కతా వేదికగా జరిగిన మూడో టీ20లో 74 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను 111 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. ఓపెనర్ గప్తిల్ (52) మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో…
    ←1…531532533534535…616→

తాజావార్తలు

  • Stock Market: భారీ నష్టాల్లో సూచీలు.. కారణమిదేనా?

  • SBI SCO Recruitment 2026: ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. శాలరీ ఎంతో తెలిస్తే వదులుకోరు

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జాతీయ జెండాను అవమానించాడంటూ ఆ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?

  • CM Revanth Reddy: ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్లకు ప్రణాళిక‌లు.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions