Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఆరేళ్లలో 5 లక్షలకు పైగా సంస్థలు మూత.. కేంద్రం ప్రకటన
      #Top Story

      ఆరేళ్లలో 5 లక్షలకు పైగా సంస్థలు మూత.. కేంద్రం ప్రకటన

      ఓవైపు కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెబుతున్నారు.. మరోవైపు లక్షల్లో సంస్థలు మూతపడుతున్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.. దాదాపు ఆరేళ్లలో భారత దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతపడినట్టు కేంద్రం వెల్లడించింది.. 2016 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,00,506 కంపెనీలు మూతపడినట్టు లోక్‌సభలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా…
    • రెండో టెస్ట్ మ్యాచ్ పై కరోనా ఆంక్షలు !
      #క్రీడలు

      రెండో టెస్ట్ మ్యాచ్ పై కరోనా ఆంక్షలు !

      మొన్నటి వరకు కరోనా మహమ్మారి కేసులు.. మన దేశంలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా కరోనా మహమ్మారి… ఒమిక్రాన్‌ రూపాంతరం చెంది… పంజా విసురుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక ఈ వైరస్‌ ఎఫెక్ట్‌.. భారత్‌ – న్యూజిలాండ్‌ రెండో టెస్ట్‌ పై పడింది. న్యూజిలాండ్‌ తో రెండో టెస్ట్‌ కు… లిమిటెడ్‌ గానే… ప్రేక్షకులను అనుమతి ఇస్తామని పేర్కొంది ముంబై క్రికెట్‌ అసోషియేషన్‌. ఈ నేపథ్యంలోనే… 33 వేలు…
    • 70 వేల మంది సైనికుల‌కు క‌రోనా…
      #Top Story

      70 వేల మంది సైనికుల‌కు క‌రోనా…

      భార‌త దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 70 వేల మంది సైనికుల‌కు క‌రోనా సోకిన‌ట్టు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ స‌హాయ‌మంత్రి అజ‌య్ భ‌ట్ పేర్కొన్నారు.  రాజ్య‌స‌భ‌లో కోవిడ్ కేసుల‌పై అడిగిన ప్ర‌శ్న‌కు అజ‌య్ భ‌ట్ స‌మాధానం ఇచ్చారు.  దేశ‌వ్యాప్తంగా మొత్తం 3.40 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్నార‌ని, ఇందులో 70 వేల మంది సాయుధ బ‌ల‌గాలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు.  మొత్తం 190 మంది సైనికులు క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌లైపోయినట్లు తెలిపారు.   Read: కారుకు…
    • డ్రాగా ముగిసిన భారత్ – న్యూజిలాండ్ టెస్ట్
      #Top Story

      డ్రాగా ముగిసిన భారత్ – న్యూజిలాండ్ టెస్ట్

      న్యూజిలాండ్‌, టీం ఇండియా జట్ల మధ్య జరిగిన కాన్పూర్‌ టెస్ట్‌ డ్రాగా ముగిసింది. పదో వికెట్‌ తీయడంలో భారత బౌలర్లు…విఫలం కావడం కారణంగా.. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా మారిపోయింది. చివరి వరకు గెలుస్తుందనుకున్న… మ్యాచ్‌.. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కారణంగా దూరం అయింది. ఇండియా విజయాన్ని న్యూజిలాండ్‌ ఆటగాళ్లు రచిన్‌ రవీంద్ర, అజాజ్ పటేల్‌ అడ్డుకున్నారు. న్యూజిలాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేయగా… ఆ చివరి పదో వికెట్‌ తీయడం…
    • డిజిట‌ల్ క‌రెన్సీకి పావులు క‌దుపుతున్న ఇండియా… ఎందుకంటే…
      #Top Story

      డిజిట‌ల్ క‌రెన్సీకి పావులు క‌దుపుతున్న ఇండియా… ఎందుకంటే…

      శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి.  ఈ స‌మావేశాల్లో క్రిప్టో, డిజిట‌ల్ క‌రెన్సీపై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  ప్రైవేట్ క్రిప్టో క‌రెన్సీని బ్యాన్ చేయాల‌ని నిర్ణ‌యిస్తూనే, డిజిట‌ల్ కరెన్సీని అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.  దీనికి సంబంధించి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1934 చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్న‌ది.  ఈరోజు స‌భ ప్రారంభ‌మ‌య్యాక డిజిట‌ల్ క‌రెన్సీపై ప్ర‌తిప‌క్షాలు అనేక ప్ర‌శ్న‌లు సంధించాయి.   Read: ఒమిక్రాన్…
    • ప్రతీ ప్రశ్నకు జవాబిస్తాం.. ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ సాగాలి..
      #Top Story

      ప్రతీ ప్రశ్నకు జవాబిస్తాం.. ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ సాగాలి..

      పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్‌సభ స్పీకర్‌.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్‌ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన…
    • ఇండియాలో కొత్తగా 8309 కరోనా కేసులు, 236 మరణాలు నమోదు
      #Uncategorized

      ఇండియాలో కొత్తగా 8309 కరోనా కేసులు, 236 మరణాలు నమోదు

      మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 8,309 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 236 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,40,08,183 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,68,790 మంది మృతి చెందారు. దేశంలో 1,03,859…
    • భారత్‌లో ‘ఒమిక్రాన్‌’ టెన్షన్‌..! సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్..
      #Top Story

      భారత్‌లో ‘ఒమిక్రాన్‌’ టెన్షన్‌..! సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్..

      ఇప్పుడు అందరినీ టెన్షన్‌ పెడుతోన్నది ఒక్కటే.. అదే కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్.. ఇప్పటికే 13 దేశాలను చుట్టేసింది ఈ కొత్త రూపంలోని కోవిడ్.. ఇక, ఈ వేరియంట్‌ వెలుగుచూసిన సౌతాఫ్రికా నుంచి ఎవరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. తాజాగా సౌతాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు ఓ వ్యక్తికి వచ్చాడు.. అయితే, అతడి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.. దీంతో అతడిని ఐసోలేషన్‌లో పెట్టారు అధికారులు.. Read Also: భారీ వర్షాల నేపథ్యంలో…
    • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
      #బిజినెస్‌

      స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

      ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా పలుకుతోంది. వెండి కూడా పసిడి బాటలో స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.67,200గా నమోదైంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,140గా.. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.45,040గా నమోదైంది. కిలో వెండి…
    • పునరాలోచనలో పడిపోయిన కేంద్రం.. విమాన సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందా..?
      #అంతర్జాతీయం

      పునరాలోచనలో పడిపోయిన కేంద్రం.. విమాన సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందా..?

      కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి… అవసరాలను బట్టి కొన్ని ప్రత్యేక సర్వీసులను మాత్రమే తిప్పారు.. క్రమంగా కొన్ని రూట్లతో విమానసర్వీసులను నడుపూ వస్తున్నా.. అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందే లేదు.. అయితే, కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత క్రమంగా సాధారణ పరిస్థితులు రావడంతో.. డిసెంబర్‌ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ నెల 26వ తేదీన కేంద్రం ప్రకటించింది.. కానీ, మళ్లీ ఇప్పుడు…
    ←1…531532533534535…619→

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions