Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • అంతర్జాతీయ ప్రయాణాలకు మరో దేశం గ్రీన్‌ సిగ్నల్.. నిబంధనలు ఇవే..!
      #అంతర్జాతీయం

      అంతర్జాతీయ ప్రయాణాలకు మరో దేశం గ్రీన్‌ సిగ్నల్.. నిబంధనలు ఇవే..!

      కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా రద్దు అయ్యాయి.. కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులకు మాత్రమే ఆయా దేశాలు అనుమతి ఇస్తూ వచ్చాయి… ఇక, కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఒక్కో దేశం అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతి ఇస్తూ వస్తున్నాయి.. తాజాగా వివిధ దేశాల ప్రజలకు సింగపూర్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. నవంబరు 29వ తేది నుంచి ఇండోనేషియా, భారత పౌరులు సింగపూర్‌కి ప్రయాణం చేయవచ్చు.. అంతేకాదు.. డిసెంబరు 6వ తేదీ నుంచి…
    • ‘భూదాన్ పోచంప‌ల్లి’కి అంతర్జాతీయ గుర్తింపు.. కేసీఆర్‌ హర్షం
      #తెలంగాణ

      ‘భూదాన్ పోచంప‌ల్లి’కి అంతర్జాతీయ గుర్తింపు.. కేసీఆర్‌ హర్షం

      యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని ‘భూదాన్ పోచంప‌ల్లి’కి ఉత్తమ ప్రపంచ ప‌ర్యాట‌క గ్రామంగా అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.. ఐక్యరాజ్య స‌మితి అనుబంధ ప్రపంచ ప‌ర్యాట‌క సంస్థ, భూదాన్ పోచంప‌ల్లిని ఉత్తమ ప్రపంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక చేయడం అభినందనీయమన్న కేసీఆర్.. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా స్వయంపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా, తెలంగాణ చారిత్రక పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయని తెలిపారు. Read…
    • ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ మన భూదాన్‌పోచంపల్లి..
      #Top Story

      ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ మన భూదాన్‌పోచంపల్లి..

      తెలంగాణలోని భూదాన్‌ పోచంపల్లి విలేజ్‌ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది… రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది… ఇటీవలే రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ నుంచి పోటీపడిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం ఆ ఘనత సాధించింది.. భారత్‌ నుంచి భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని…
    • షాకింగ్ ఫ్యాక్ట్స్‌:  రాబోయే ఐదేళ్ల‌లో రూ.37 ల‌క్ష‌ల కోట్ల ఆన్‌లైన్ వ్యాపారం…
      #Top Story

      షాకింగ్ ఫ్యాక్ట్స్‌: రాబోయే ఐదేళ్ల‌లో రూ.37 ల‌క్ష‌ల కోట్ల ఆన్‌లైన్ వ్యాపారం…

      ఇంటర్నెట్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఈ కామ‌ర్స్ రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న‌ది.  ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్న‌ది.  ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద జ‌నాభా క‌లిగిన దేశ‌మైన ఇండియాలోని ప్ర‌జ‌లు ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  మ‌న దేశంలో ప్ర‌తి ఏడాది అనేక పండుగ‌లు, స్పెష‌ల్ ఫెస్టివ‌ల్స్ వ‌స్తుంటాయి. ఆయా రోజుల్లో పండుగ‌ల ఆఫ‌ర్ కింద ఈ కామ‌ర్స్ సంస్థ‌లు డిస్కౌంట్‌, క్యాష్ బ్యాక్ వంటి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంటాయి.…
    • వచ్చే ఏడాది ప్రపంచ కప్ జరిగే వేదికలు ఇవే…!
      #T20 వరల్డ్ కప్

      వచ్చే ఏడాది ప్రపంచ కప్ జరిగే వేదికలు ఇవే…!

      ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐ కి ఉన్న కరోనా కారణంగా దానిని యూఏఈ వేదికగా నిర్వహించాల్సి వచ్చింది. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు అందరూ దాని వైపు చూస్తున్నారు. ఇక తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టీ20 ప్రపంచ కప్ 2022 నిర్వహించే వేదికలను ప్రకటిచింది. ఈ ప్రపంచ కప్ లో…
    • 5 నెల‌ల గ‌రిష్ఠాన్ని తాకిన ద్రవ్యోల్బణం.. కారణాలు ఇవేనా…?
      #బిజినెస్‌

      5 నెల‌ల గ‌రిష్ఠాన్ని తాకిన ద్రవ్యోల్బణం.. కారణాలు ఇవేనా…?

      భారతదేశ టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఐదు నెలల గరిష్ట స్థాయినితాకి 12.54 శాతానికి చేరుకుంది.. పెట్రోలియం ఉత్పత్తుల‌తోపాటు మాన్యుఫాక్చరింగ్ ప్రొడ‌క్ట్స్ , విద్యుత్ ఖర్చులు ప్రాథమిక ఆహారేతర వస్తువుల నుండి కార్ల వరకు ధరలను పెంచాయని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా సూచిస్తోంది.. ఈ ఆర్థిక సంవ‌త్సరం ఆది నుంచి ద్రవ్యోల్బణం డ‌బుల్ డిజిట్స్ న‌మోద‌వుతున్నది.. సెప్టెంబ‌ర్‌లో 10.66 శాతానికి ప‌డిపోయినా తిరిగి అక్టోబ‌ర్‌లో పెరిగింది… అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మినరల్‌…
    • నమ్మలేని నిజం… దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య
      #Top Story

      నమ్మలేని నిజం… దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య

      మాదకద్రవ్యాలు మన దేశంలోని మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మత్తు పదార్థాలు మానవుల జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో నార్కోటిక్స్ క్రైమ్ రికార్డుల బ్యూరో నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో ఆందోళనకరమైన అంశాలు బహిర్గతం అయ్యాయి. 2020లో మాదక ద్రవ్యాల కారణంగా భారత్‌లో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య సంభవించిందని నివేదికలో వెల్లడైంది. 2019తో పోల్చితే మన దేశంలో ఇలాంటి మరణాలు 17 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. Read Also: రియ‌ల్ గ‌జ‌నీ… ప్ర‌తి ఆరు…
    • డ్రోన్‌ల కొనుగోలు పై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ
      #జాతీయం

      డ్రోన్‌ల కొనుగోలు పై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ

      ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహి స్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే,…
    • చరిత్రను కించపరచటం ప్రాధమిక అవసరమైందా..?
      #Chairman's Desk

      చరిత్రను కించపరచటం ప్రాధమిక అవసరమైందా..?

    • మెట్టుదిగిన తాలిబ‌న్‌: ఏ దేశంతోనూ మాకు…
      #Top Story

      మెట్టుదిగిన తాలిబ‌న్‌: ఏ దేశంతోనూ మాకు…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఏ దేశం ఆ ప్ర‌భుత్వాన్ని అధికారికంగా గుర్తించ‌లేదు.  అయితే, అక్క‌డి ప‌రిస్థితులు దారుణంగా మారిపోవ‌డంతో మాన‌వ‌తా దృక్ప‌ధంతో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి అనేక దేశాలు ముందుకు వ‌స్తున్నాయి.  అందులో ఇండియా ప్ర‌ధమంగా ఉన్న‌ది.  ఇండియా చొర‌వ‌తీసుకొని అక్క‌డి ప్ర‌జ‌ల‌కోసం ఆహార‌ధాన్యాలు ఇత‌ర స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంది.  ఇతీవ‌లే భార‌త్ 8 దేశాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది.  ఆఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌ధానాంశంగా ఈ స‌ద‌స్సు జ‌రిగింది.  ఈ స‌ద‌స్సులో ఆఫ్ఘ‌నిస్తాన్ లో నెల‌కొన్న ప‌రిణామాలు, అక్క‌డి…
    ←1…535536537538539…616→

తాజావార్తలు

  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!

  • Induction Stove: భారత్‌లో ఒక్క రోజులో 20 రెట్లు అమ్మకాలు.. ఇండక్షన్ స్టవ్ ట్రెండ్ ఎందుకు?

  • MS Dhoni: ఐపీఎల్‌కు ముందు ధోనీకి బిగ్ రిలీఫ్.. “ఒప్పందాల” ఆరోపణలపై బీసీసీఐ సంచలన తీర్పు..

  • Farooq Abdullah: మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions