ఇక అలా కుదరదు..! వర్క్ ఫ్రమ్ హోంపై చట్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి వర్కింగ్ స్టైల్ను, విద్యావిధానాన్ని కూడా మార్చేసింది.. అంతా ఆన్లైన్కే పరిమితం అయ్యేలా చేసింది.. ఈ సమయంలో.. ఐటీ కంపెనీలతో పాటు.. చిన్న సంస్థలు కూడా కరోనా సమయంలో రిస్క్ ఎందుకంటూ.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి.. కరోనా కేసులు తగ్గి కొంత సాధారణ పరిస్థితులు వచ్చినా.. ఐటీ కంపెనీలు ఇంకా వర్క్ఫ్రమ్ హోం కొనసాగిస్తూనే ఉన్నాయి.. అయితే, ఆ పేరుతో కంపెనీలు ఉద్యోగులను పిండేస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఎలాగు ఇంటి దగ్గరే కదా ఉన్నారని.. ఎక్కువ గంటలు పనిచేయించడం ఒకటైతే.. మరోవైపు.. వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.. తప్పితే.. వారికి అవసరమైన కనీస వసతులు కూడా కలిపించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
Read Also: ఒమిక్రాన్ టెన్షన్.. ఎయిర్పోర్ట్లో ప్రత్యేక నిఘా..
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దీంతో.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిబంధనలు రూపొందించేపనిలో పడిపోయింది కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా ఈ నిబంధనల్లో కచ్చితమైన పని గంటలను నిర్ణయించి అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న ఉద్యోగులకు విద్యుత్తు, ఇంటర్నెట్, ఇంట్లో ఉపయోగించే ఆఫీస్ స్పేస్/ఫర్నిచర్కు కూడా సంబంధిత కంపెనీలు డబ్బులు చెల్లించేలా నిబంధనలను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది కేంద్రం.. ఇక, చట్టంలో ఉండాల్సిన అంశాలను, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాల మదింపు విధానాలను అధ్యయనం చేసేందుకు ఒక కన్సల్టెన్సీ సంస్థను నియమించేందుకు సిద్ధం అవుతోంది సర్కార్. కాగా, కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు కావాల్సిన ఫర్నిచర్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.. అవి ఏవీ కల్పించకుండా.. ఉద్యోగులను పిండేస్తున్న సంస్థల నియంత్రణకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!