Sarabjit Singh: భారతదేశానికి చెందిన సరబ్జీత్ సింగ్ని పాకిస్తాన్ జైలులో చంపిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక, చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను, మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిన పంపిస్తానని హామీ ఇచ్చాడు.
Middle East tensions: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ గురువారం సిక్కింలో 17,000 అడుగుల ఎత్తైన ప్రదేశంలో యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల (ATGM) కాల్పులతో కూడిన శిక్షణా వ్యాయామం నిర్వహించిందని డిఫెన్స్ పిఆర్ఓ తెలియజేశారు. మొత్తం తూర్పు కమాండ్ లోని మెకనైజ్డ్, పదాతి దళం నుండి క్షిపణి ఫైరింగ్ డిటాచ్మెంట్ లు శిక్షణా వ్యాయామంలో పాల్గొన్నాయి. ఈ కసరత్తులో సమగ్ర కొనసాగింపు శిక్షణ, వివిధ ప్లాట్ఫారమ్ల నుండి కదలడం, యుద్ధభూమి పరిస్థితులను వివరించే స్థిర లక్ష్యాలపై ప్రత్యక్ష కాల్పులు…
Research Hub: ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. వార్షిక విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్, ఉన్నత విద్యా విశ్లేషలకు ప్రసిద్ధి చెందిన క్వాక్వెరెల్లి సైమండ్స్(QS) నివేదిక ప్రకారం.. పరిశోధనలు, అకడమిక్ పేపర్స్ విషయంలో భారత్ 4వ స్థానంలో ఉంది.
ఉగ్రవాదం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్పై మరోసారి రక్షణ మంత్రి తన మాటలతో దాడి చేశారు. దాయాది దేశం పాకిస్థాన్కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ చైనాతో సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో స్థిరమైన, శాంతియుత సంబంధాలు భారత్కే కాదు.. ప్రపంచానికీ కీలకమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈద్ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంజాన్ మాసం పూర్తయిన తర్వాత షవ్వాల్ నెల (ఇస్లామిక్ క్యాలెండర్ 10వ నెల) మొదటి తేదీన ఈద్ పండుగ జరుపుకుంటారు. దీనిని ఈద్-ఉల్-ఫితర్, ఈద్-అల్-ఫితర్, మిథి ఈద్ లేదా రంజాన్ ఈద్ అని కూడా పిలుస్తారు.