Mumbai: భారత్ లోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు.. నకిలీ పత్రాలు సృష్టించి ఓటు సైతం వేసినట్లు గుర్తింపు
- వారితో పాటు మరి కొందురు కూడా ఉన్నట్లు గుర్తించిన ఏటీఎస్
- ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తేల్చిన యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్
- పట్టుకున్న నలుగురిని కోర్టులో ప్రవేశ పెట్టిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ముంబై నుంచి షాకింగ్ విషయం బహిర్గతమైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నలుగురు యువకులు ఇక్కడ నివసించడమే కాకుండా.. వారు చట్టవిరుద్ధంగా భారత పౌరులుగా మారడానికి పత్రాలను కూడా పొందారు. అంతేకాకుండా.. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. అలాంటి నలుగురు విదేశీ పౌరులను ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
READ MORE: Odisha: ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ (Anti Terrorism Squad) ముంబై లో నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసింది. నలుగురు బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించింది. ముంబైలో అక్రమంగా నివసిస్తున్నారు. ఈ వ్యక్తులు ఇక్కడ కూడా నకిలీ పత్రాలు తయారు చేసి, ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటు వేశాసినట్లు గుర్తించారు. వీరితో పాటు ఇంకో అయిదుగురు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వాళ్లు పరారీలో ఉన్నారు. అతని కోసం ఏటీఎస్ వెతుకుతోంది.
1. రియాజ్ హుస్సేన్ షేక్, వయస్సు 33,
2. సుల్తాన్ సిద్ధిఖీ షేక్, వయస్సు 54,
3. ఇబ్రహీం షఫివుల్లా వయస్సు 46.
4. ఫరూక్ ఉస్మాంగాని షేక్ వయస్సు 39.
ఈ నలుగురు నిందితులను ఏటీఎస్ మజ్గావ్ కోర్టులో హాజరుపరిచింది. ముగ్గురు నిందితులను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అదే సమయంలో, ఒక నిందితుడు ఫరూక్ షేక్ను జూన్ 14 వరకు ATS కస్టడీకి పంపారు. పరారీలో ఉన్న ఇతర విదేశీ పౌరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీంతోపాటు పరారీలో ఉన్న విదేశీయులను అరెస్టు చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!