బంగ్లాదేశ్తో రేపు జరిగే మూడో వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. ఆతిథ్య బంగ్లాదేశ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 0-2తో కోల్పోయింది. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కుల్దీప్ యాదవ్ను చివరి వన్డే కోసం భారత జట్టులో చేర్చింది.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్ నేడు ఢాకా వేదికగా జరగనుంది. తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో గెలిపొందిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్ను నిర్ణయాత్మకంగా మార్చాలని భారత్ కోరుకుంటోంది.
KL Rahul Washington Sundar Dropped Two Catches: బంగ్లాదేశ్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. గెలుపు అంచులదాకా వెళ్లి, భారత్ ఈ మ్యాచ్ని చేజేతులా పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ.. ఫీల్డర్లు చేసిన ఘోర తప్పిదాలు, బంగ్లాకి వరాలుగా మారాయి. చివర్లో రెండు సాధారణమైన క్యాచ్లను మిస్ చేయడం వల్ల, భారత్ భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. మొదటి తప్పు: అప్పుడు…