IND vs BAN 1st Test Day 1: ముగిసిన తొలిరోజు ఆట.. అర్థశతకాలతో ఆదుకున్న పుజారా, అయ్యర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Bangladesh 1st Test Match Day 1 Summary: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భాగంగా తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఛటేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) అర్థశతకాలతోనూ, రిషభ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ (46)తో రాణించడంతో.. టీమిండియా స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (22), శుభ్మన్ గిల్ (20) సహా విరాట్ కోహ్లీ (1) పేలవ ప్రదర్శనలతో వెంటనే పెవిలియన్ చేరడంతో.. భారత్ కష్టాల్లో పడిపోయింది. అప్పుడు రిషభ్ పంత్ కాసేపు పరుగుల వర్షం కురిపించాడు. 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్ల సహాయంతో 46 పరుగులు చేశాడు. అయితే.. అర్థశతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉండగా, మెహదీ హసన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 112 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయింది.
Rishabh Pant: చరిత్ర సృష్టించిన పంత్.. ఆ రికార్డ్ సాధించిన తొలి క్రికెటర్
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
ఇలాంటి సమయంలో పుజారా, శ్రేయస్ అయ్యార్ ఆచితూచి ఆడుతూ.. భారత్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. మరో వికెట్ పడకుండా, బంగ్లా బౌలర్లను ఎదుర్కొంటూ.. మంచి భాగస్వామ్యాన్ని జోడించారు. ఐదో వికెట్కి వీళ్లిద్దరు కలిసి 149 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. అయితే.. వీరి జోడీని తైజుల్ ఇస్లామ్ బ్రేక్ చేశాడు. 90 వ్యక్తిగత పరుగుల వద్ద పుజారా అతని బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇక బంగ్లా బౌలర్ల విషయానికొస్తే.. తైజుల్ ఇస్లాం మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు, ఖాలీద్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..