ఈ మధ్య కాలంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న విషయాలకే.. ఉద్రేకానికి లోనై హత్యలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ యువతి తన లవర్ ను మరో వ్యక్తితో హత్య చేసింది. ఆ ఘటన మరవకే ముందే.. ప్రేమించిన అమ్మాయిని నడి రోడ్డుపై హత్య చేశాడు మరో యువకుడు. తాజాగా పెళ్లి చీర విషయంలో గొడవ జరగడంతో.. పెళ్లి కూతరునే హత్య చేశాడో పెళ్లి కొడుకు.. ప్రస్తుతం ఈ వార్త…
Mystery: గతవారం ఢిల్లీలోని అత్యంత విలాసమైన నోయిడా ప్రాంతంలోని ఒక కాలువలో తల లేకుండా మహిళ మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. అయితే, ఈ కేసును పోలీసులు ఛేదించారు. హంతకుడిని అరెస్ట చేశారు. నిందితుడిని సదరు మహిళ ప్రియుడిగా గుర్తించారు. బస్సు డ్రైవర్ అయిన మోను సోలంకి అరెస్ట్ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహితుడైన సోలంకి మహిళలో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె బ్లాక్మెయిల్ చేయడంతో తాను నేరానికి పాల్పడినట్లు చెప్పాడు.
తన కూతరిపై లైంగిక దాడి పాల్పడ్డాడని ఓ యువకుడిని కొట్టి చంపాడో తండ్రి. ఈ ఘటన ఓడిశా రాష్ట్రంలోని అఖుపాలా పంచాయతీలో చోటుచేసుకుంది. హత్య చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. మృతుడిని జిల్లాలోని అఖువాపాడ పంచాయతీకి చెందిన కరుణాకర్ బెహెరాగా గుర్తించారు. Read Also: Leopard In Village: జనావాసంలోకి ప్రవేశించిన చిరుతపులి.. చితకొట్టిన జనం కాశీనాథ్ బెహెరా కుమారుడు కరుణాకర్ గత మూడు రోజులుగా మోహన్పాషి గ్రామంలో జేసీబీ సహాయకుడిగా పనిచేస్తున్నాడు.…
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో షాకింగ్ సంఘటన జరిగింది. తన స్నేహితుడు, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో ఒక యువకుడు హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది. శనివారం ఉదయం శ్యామ్నర్ మల్టీలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
Bengaluru: బెంగళూర్లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ఇంజనీర్ కాలేజ్ క్యాంపస్లో సీనియర్ విద్యార్థినిపై, మరో స్టూడెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని జీవన్ గౌడగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నిందితుడితో ఆమెకు మూడు నెలల పరిచయం ఉంది. కాలేజీలో ఇద్దరూ కూడా ఒకే డిపార్ట్మెంట్కు చెందిన వారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వచ్చిన తర్వాత, ఐదుగురు నిందితులు ఆమెను క్యాంపస్కు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం వేట కొనసాగిస్తున్నారు.
Madhya Pradesh: కొన్ని ఘటనలు చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం చనిపోయిందని అనిపిస్తుంది. కొందరు కామాంధులు బతికి ఉన్నవాళ్లను వేధింపులకు గురిచేయడం ఇప్పటి వరకు చూశాం.. కానీ ఒకడు కన్నూ మిన్నూ తెలియకుండా హాస్పిటల్ మార్చురీలో ఉన్న మహిళా శవంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటికి రావడంతో ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. READ ALSO: India-Afghanistan: ‘‘ఆఫ్ఘాన్ మా పొరుగుదేశం’’.. పీఓకేపై పాక్కు భారత్ క్లియర్ మెసేజ్.. మెడికల్ ఆఫీసర్…
UP: తన భార్య వేరే వ్యక్తితో లేచిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది. తన నలుగురు పిల్లలతో కలిసి అను యమునా నదిలోకి దూకినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం తన భార్యతో జరిగిన వివాదం తర్వాత సల్మాన్ ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడు. దూకడానికి ముందు తన వీడియోను రికార్డ్ చేసి, తన సోదరి గులిస్టాకు పంపాడు. తన భార్య ఖుష్నూ, ఆమె లవర్ తన ఆత్మహత్యకు బాధ్యులు…
Shocking Incident in Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలోని ముస్లిం సమాజానికి చెందిన స్మశానవాటికలో సమాధులను తారుమారు చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం, నగరంలోని బడా అవార్లోని పెద్ద స్మశానవాటికలో రెండు సమాధులు తవ్వినట్లు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక తండ్రి తన కూతురిని గొంతు కోసి చంపాడు. అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్కు చేరుకుని లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.