Bulldozers Rolled: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో అక్రమ మతపరమైన నిర్మాణాలపై ప్రభుత్వం భారీగా చర్యలు చేపట్టింది. అధికారిక ప్రకటన ప్రకారం, బుల్డోజర్ల చర్య మహారాజ్గంజ్, సిద్ధార్థ్నగర్, బల్రాంపూర్, శ్రావస్తి, బహ్రైచ్, లఖింపూర్ ఖేరి, పిలిభిత్ జిల్లాల్లో కనిపించింది. ఈ చర్యలు రాష్ట్రంలోని అక్రమ మతస్థలాలపై జరుగుతున్న విస్తృత స్థాయి వ్యతిరేక ఆక్రమణ డ్రైవ్లో భాగంగా సాగాయి. Read Also: Jammu and Kashmir: జమ్ము కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. కొనసాగుతున్న ఉగ్ర…
HYDRA : హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్న.. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు.. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని పేర్కొన్న హైకోర్టు హైడ్రా కమిటీ విధానంపై మరోసారి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలకే హైడ్రా లక్ష్యమా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అనే…
Housing Lands : ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసే కబ్జాదారుల ఆటలికసాగవు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్) భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఒకవైపు ఉన్న భూములను పరిరక్షిస్తూనే మరోవైపు గతంలో ఆక్రమణలకు గురైన భూములను తిరిగి దక్కించుకునేందుకు నడుం బిగించింది. అలాగే ఈ దిశగా ఇప్పటికే చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అల్పాదాయ, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించేందుకు…