శనివారం నాడు న్యూయార్క్ వేదికగా టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఏకైక వామప్ మ్యాచ్ నేడు భారత్ – బంగ్లాదేశ్ తో తలపడుతోంది. ముందుగా టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 182 పరుగులను సాధించింది. ఇక ఇందులో రిషబ్ పంత్ హఫ్ సెంచరీ తో మెరువగా చివరలో హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తమ వంతు పాత్రను పోషించారు. Olympics 2024: ఒలింపిక్స్…