భారత్లో బంగారానికి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.. ఏ శుభకార్యం జరిగినా పసిడి కొనేస్తుంటారు.. ఇక, పెళ్లిళ్లకైతే చెప్పాల్సిన పనేలేదు.. ధరలతో సంబంధం లేకుండా.. అవసరాన్ని బట్టి పెద్ద ఎత్తున బంగారం కొనుగుళ్లు సాగుతుంటాయి.. అయితే, గత రెండు రోజులగా పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. పసిడి ధరలు కిందికి దిగివచ్చాయి.. ఇవాళ్టి ధరల్లో కూడా ఎలాంటి మార్పులేదు.. దీంతో.. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం ఇలా.. అన్ని ప్రాంతాల్లోనూ బంగారం ధరలు…
రాజేంద్రనగర్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్ విల్లా కాలనీలో లడ్డూ ధర రాష్ట్రంలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వేలం పాటలో ఎవరూ ఊహించని రీతిలో కొత్త రికార్డులు నెలకొల్పుతూ ఏకంగా రూ.60.80 లక్షలు పలికింది.
టీఆర్ఎస్ నేత నందు బిలాల్పై కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు.. ఎంజే మార్కెట్ వద్ద అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతుండగా మైక్ లాగిన ఘటనలో.. నందు బిలాల్ పై సుమోటో కింద కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు. మరోవైపు.. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావుపై కూడా కేసు నమోదైంఇ… నంద కిషోర్ బిలాల్.. మరియు భగవంతరావు పై ఐపీసీ సెక్షన్ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు…
వినాయక నిమజ్జనం సందర్భంగా మొజంజాహీ మార్కెట్ దగ్గర జరిగిన ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. తనపై పక్కా ప్రణాళికతోనే టీఆర్ఎస్ నాయకుడు దాడికి యత్నించాడని బిస్వా శర్మ అన్నారు. వేదికపైకి వచ్చిన టీఆర్ఎస్ నాయకుడు.. తనకు చాలా దగ్గరగా వచ్చాడని… తన ప్రసంగాన్ని అడ్డుకోవాలనిచూశాడని.. అయితే, అప్పటికింకా తాను మాట్లాడలేదని అన్నారు. ఆ సమయంలో.. ఏదైనా పదునైన ఆయుధంతో తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని అన్నారు హిమంత. టీఆర్ఎస్ నేత…
3వ ఎడిషన్ ఆఫ్ ఫ్రీడమ్ నెస్ట్ అట్టడుగు స్థాయిలో లక్షలాది మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలను నిర్మించేందుకు ఒక ముందడుగు వేసింది.. భారతదేశంలోని అతి పెద్ద జీవనోపాధి విద్య వేదిక అయిన ఫ్రీడమ్ యాప్ 28 మంది వర్ధమాన చిన్న పారిశ్రామికవేత్తలను ‘ఫ్రీడమ్ నెస్ట్’ అని పిలిచే ఒక ప్రత్యేక కార్యక్రమంలో చేర్చింది. ఈ కార్యక్రమం ద్వారా, భారతదేశం అంతటా ఉన్న ఈ వ్యవస్థాపకులు వ్యవసాయం, గృహ-ఆధారిత వ్యాపారం మరియు చిన్న వ్యాపారంలో తమ వెంచర్లను ప్రారంభించడం ఫ్రీడమ్…
గణేష్ లడ్డూ అనగానే అందరికీ బాలాపూర్ గుర్తుకు వస్తుంది.. దానికి ఉన్న ప్రత్యేక అలాంటి మరి.. ఎందుకంటే.. అసలు లడ్డూ వేలం ప్రారంభించిందే అక్కడ కాబట్టి.. అంతేకాదు.. ప్రతీ ఏడాది తన రికార్డును తనే బ్రేక్ చేస్తూ.. కొత్త ధర పలుకుతూ పోతోంది బాలాపూర్ గణేష్ లడ్డూ.. బాలాపూర్లో లడ్డూ వేలం ప్రారంభమైన తర్వాత.. ఆ సెంటిమెంట్ రాష్ట్రవ్యాప్తంగా.. దేశవ్యాప్తంగా కూడా పాకింది.. అయితే, ఇప్పుడు బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డును బ్రేక్ చేసింది.. అల్వాల్లో ఏర్పాటు…
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న అసోం సీఎం హేమంత్ బిస్వాల్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.. గణేష్ నిమజ్జనంలో రాజకీయాలు మాట్లాడడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు నేతలు.. ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. గణపతి నిమజ్జనంలో హైదరాబాద్ నెంబర్ వన్ అని స్పష్టం చేసిన ఆయన.. నిమజ్జనానికి వచ్చిన హేమంత్ బిస్వాల్.. రాజకీయం మాట్లాడటం సరికాదని హితవు పలికారు.. రాజకీయాలు ఉంటే పార్టీ ఆఫీస్…
హైదరాబాద్ కాటేదాన్లో అదృశ్యమైన సాయిప్రియ అనే యువతి.. చివరకు శవమై కనిపించింది… ఇంటి నుంచి వెళ్లిపోయిందనుకున్నారు.. ఎక్కడో ప్రాణాలతోనే ఉంటుంది అనుకున్నారు.. అంతేకాదు.. ఆమె మొబైల్ నుంచి.. ఆమె తండ్రికి వచ్చిన మెసేజ్లను బట్టి చూస్తే.. నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు కాదన్నావు.. అందుకే లేచిపోతున్నానంటూ సందేశాలు పంపారు.. దీంతో, ఆ యువతి ఎక్కడో ఉండే ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నారు.. కానీ, ఆమె ప్రాణాలే తీశాడు.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడే ఆమెను దారుణంగా…
Puri Jagannath: టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న సాయికుమార్ హైదరాబాద్ నగరంలోని దుర్గంచెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధను తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. Read Also: Ponniyin Selvan: I : మణిరత్నంపై హృతిక్,…
ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విద్యాసాగర్పై హైదరాబాద్లో కేసు నమోదైంది… తిరుపతికి చెందిన వై. విద్యాసాగర్పై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.. కమలానగర్కు చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ నుంచి రూ. 20 వేలు తీసుకున్న ఆయన… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తానని నమ్మించారని.. ఇందుకోసం రూ. 20 వేలు గూగుల్ పే ద్వారా ట్రాన్స్ పర్ చేసిన తర్వాత.. ఎన్నిసార్లు ఫోన్…