Home
Hyderabad
Hyderabad News
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
BRICS Trade Unions Summit : అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ (BRICS) దేశాల ట్రేడ్ యూనియన్స్ ఫోరమ్ సమ్మిట్కు ఈసారి భాగ్యనగరం వేదిక కానుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు సంబంధించిన సమ్మిట్ సచివాలయాన్ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా ప్రారంభించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో హైదరాబాద్లోని ప్రముఖ ‘హోటల్ మారియట్’లో ఈ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ సదస్సుకు బ్రెజిల్, రష్యా, చైనా, భారత్,… -
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
Falcon Scam : ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక పురోగతి సాధించింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈడీ అధికారులు తాము సీజ్ చేసిన ఒక విమానాన్ని ఈ-వేలం (E-Auction) ద్వారా విజయవంతంగా విక్రయించారు. హైదరాబాద్ జోనల్ ఈడీ పరిధిలో జరిగిన ఈ వేలం ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రూ. 3 కోట్లకు హాకర్ 800A విమానం విక్రయం ఫాల్కన్ స్కామ్లో భాగంగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ‘హాకర్ 800A’… -
ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్గా విక్రయం
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దేశంలో తొలిసారిగా ఓ విమానాన్ని వేలం వేసి విక్రయించింది. హాకర్ 800ఏ (Hawker 800A) విమానాన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా జూలై 1న ఈ-వేలం నిర్వహించి రూ.3 కోట్లకు విక్రయించినట్లు ఈడీ వెల్లడించింది. -
Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
బంగారం, సిల్వర్ ధరలు కలా? నిజమా? అనే ఆశ్చర్యానికి గురిచేస్తూ తగ్గుముఖం పడుతున్నాయి. వేలకు వేలు తగ్గుతూ కొనుగోలుదారుల్లో జోష్ పెంచుతున్నాయి. నేడు మరోసారి గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. నేడు తులం బంగారం ధర రూ. 1260 తగ్గింది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.5000 పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,078, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.12,905, 18 క్యారెట్ల బంగారం (75%… -
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిసరాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్, మదినగూడ ప్రాంతంలోని జీఎస్ఎం (GSM) మాల్పై సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. మాల్లోని పేరుగాంచిన బార్బెక్యూ నేషన్, చైనీస్ వాక్ రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు.. అక్కడ విస్తుపోయే నిజాలను గుర్తించి సదరు యాజమాన్యాలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా మొదట జీఎస్ఎం మాల్లోని బార్బెక్యూ నేషన్… -
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
Akhil Raj: రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా హీరో అఖిల్ రాజ్ ఓ డెలివరీ వర్కర్పై జరిపిన దాడిని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) తీవ్రంగా ఖండించింది. కేవలం తప్పు ఆర్డర్ డెలివరీ చేశాడనే చిన్న కారణంతో అఖిల్ రాజ్ సదరు కార్మికుడిపై భౌతిక దాడికి దిగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూనియన్ పేర్కొంది. అంతేకాకుండా, అతని తల్లి కూడా ఆ శ్రమజీవిపై ఉమ్మివేసి అవమానించిందన్న ఆరోపణలు రావడం మరింత బాధాకరమని ఆవేదన… -
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
బంగారం, వెండి ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు చూపిస్తున్నాయి. జూన్లో గోల్డ్ ధరలు భారీగానే పడిపోయాయి. ధరలు అంతర్జాతీయ మార్కెట్ (USD), రూపాయి విలువ, భౌగోళిక రాజకీయాలు, డిమాండ్ మీద ఆధారపడి మారుతాయి. నేడు మరోసారి పసిడి ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం ధర రూ.1,800 తగ్గింది. పుత్తడి ధరలు తగ్గుతుండడంతో సామాన్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా వేలకు వేలు పెరగడంతో గోల్డ్ అందని ద్రాక్షలా మారుతుందేమో అని కలవరపడని వారుండరు. కానీ… -
Kishan Reddy : హైదరాబాద్ను కాపాడాలంటే కమలమే
Kishan Reddy : “మనమందరం ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రోజు నుంచే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలి” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడింటిలో బీజేపీ జెండా ఎగురవేసి సగర్వంగా తెలంగాణకు వస్తున్న… -
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
HYDRAA: హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడితే చాలు రోడ్లు జలమయం కావడానికి, వరద నీరు నిలిచిపోవడానికి గల అసలు కారణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నగరంలోని వరద, మురుగు కాలువల్లో లారీల కొద్దీ చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా (HYDRAA) నగరవ్యాప్తంగా నాలాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నాలాలు, బాక్స్ డ్రైన్ల నుంచి కేవలం సాధారణ మురికినే కాకుండా.. ఏకంగా పరుపులు, సోఫాలు, కుర్చీలు, టన్నుల… -
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
Hyderabad: భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఉండే ప్రముఖ రెస్టారెంట్ల అసలు రంగు బయటపడింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. బడా బడా రెస్టారెంట్లలోని కిచెన్లను చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతా లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు సదరు యాజమాన్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!