ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో వీక్షకులను కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
ప్రతి ఆడపిల్ల లవ్ జిహాద్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని రాజాసింగ్ అన్నారు. లవ్ జిహాద్ పేరుతో కేరళ రాష్ట్రంలో 32000 మంది హిందూ ఆడపిల్లను ఇస్లామిక్ దేశాలకు పంపించి వల్లే జీవితాలను నాశనం చేయడం జరిగింది.
హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కు గురయ్యారు. సికింద్రాబాద్ లోని ప్యారడైస్ లో ఐదేళ్ల పాపతో పాటు సుల్తాన్ బజార్ లో రెండేళ్ల బాబు ను కూడా నిందితులు ఎత్తుకోని వెళ్లారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ సాఫ్ట్ వేర్ మృతి చెందాడు.వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చెయ్యబోయి బైక్ ను వేగంగా ఢీ కొట్టాడు.. దాంతో బైకర్ అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. ఆ బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో నుజ్జు నుజ్జు అయ్యాడు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేశారు.. పోలీసుల వివరాల మేరకు…హైదరాబాద్ శివారులోని…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్ షో నిర్వహిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇవాళ నగరంలో ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చారు. మెట్రో స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లు వినియోగించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్ లో విషాద ఘటన వెలుగు చూసింది.. కారు నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.. నడిరోడ్డుపై కారు ఆపడమే కాదు వెనకా ముందు చూసుకోకుండా డోర్ తియ్యడంతో ఈ ప్రమాదం జరిగింది.. భార్యాభర్తలు కూతురితో కలిసి బైక్ పై వెళుతుండగా కారు డోర్ తగిలి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందగా తల్లి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. చిన్నారి తండ్రి మాత్రం గాయాలతో బయటపడ్డారు.. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లో వెలుగు…
Beer Sales: వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు లిక్కర్ అమ్మకాలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి.. ఎండల తీవ్రత పెరడగంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరగడంతో లిక్కర్కంటే బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది..
స్టేట్స్ట్రీట్, అమెరికా యొక్క పురాతన ఆర్థిక సంస్థలలో ఒకటి మరియు $40 ట్రిలియన్లకు పైగా నిర్వహణతో ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలలో ఒకటి, ప్రధాన కార్యాలయం బోస్టన్ తర్వాత హైదరాబాద్ను రెండవ అతిపెద్ద స్థావరంగా మార్చడానికి సిద్ధంగా ఉంది.
హైదరాబాద్ నగరంలో కార్లు సృష్టించే బీభత్సాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందరూ కార్లను వాడడంతో ఇప్పుడు వాటి వాడకం కూడా ఎక్కువగా ఉంది. అయితే వీటితో ప్రమాదాలు కూడా అదే రీతిలో జరుగుతున్నాయి.. నిన్న పాతబస్తిలో మైనర్ కుర్రాళ్లు కారును గోడకు ఢీ కొట్టి గాయాలపాలయ్యారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కారు బీభత్సాన్ని సృష్టించింది.. డి వైడర్ ను ఢీ కొట్టి రోడ్డు పై పల్టీలు కొట్టిన కారు. ఎయిర్…