Cancer Awareness: ఆధునిక జీవన శైలిలో క్యాన్సర్ వ్యాధి పెరగడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 10 మిలియన్ల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు. వాస్తవానికి మరణానికి రెండవ ప్రధాన కారణంగా క్యాన్సర్ వ్యాధి మారింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.4 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని…
Poonam Pandey : బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పూనమ్ పాండే మరణవార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఆమె మరణ వార్త విన్న హార్ట్ కోర్ అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు.
Cervical cancer: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి-మోడల్ పూనమ్ పాండే 32 ఏళ్లలోనే గర్భాశయ క్యాన్సర్తో మరణించింది. దీంతో ఒక్కసారిగా ఈ క్యాన్సర్ ఎంటా..? అని అందరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే ఈ క్యాన్సర్, ఇటీవల కాలంలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా కేంద్రం ఈ క్యాన్సర్ని అడ్డుకునేందుకు 9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
గర్భాశయ క్యాన్సర్ చికిత్స కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్ సెర్వవాక్ ఉత్పత్తిని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.