బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్స్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’.. ఈ నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా నాన్న ఎమోషన్ ని వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్ తో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది.. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్ల సునామితో దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియా టైం…
Virat Kohli Slams Daily Newspaper for publishing fake news about building a cricket pitch: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మలు 2022లో ముంబైకి సమీపంలోని అలీబాగ్ ప్రాంతంలో సుమారు 8 ఎకరాల భూమిని రూ. 19.24 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. విరుష్క జోడి ఈ స్థలంలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ విలాసవంతమైన ఇల్లు (ఫామ్హౌస్) నిర్మిస్తున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ మజుందార్ బ్రావో…
Anushka Sharma and Virat Kohli build a New House in Alibaug: స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఏకంగా 8 ఎకరాల్లో ఈ ఇంటి నిర్మాణం ఆరంభం అయింది. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాత మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో, సువిశాల విస్తీర్ణంలో ఈ ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం విరుష్క కొత్త ఇల్లు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను పర్యవేక్షించడానికి…
అమ్మ బాబోయ్ ఒక పాముని చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. అలాంటిది బీహార్ లోని రోహ్తాన్ లో ఒక ఇంట్లో ఏకంగా 60 పాములు కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది. బీహార్ లోని సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రద్ కుర్ద్ అనే గ్రామంలో ఓ పురాతనమైన ఇల్లు.. సుమారు 70ఏళ్ల క్రితం నాటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో నుంచి కొన్ని పాములు బయటకు రావడాన్ని ఇంటి యజమాని కృపా నారాయణ్ పాండే…
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు మే 3న ప్రారంభించిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులపై దాడులు చేసి వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. సుదీర్ఘమైన జాతి హింస ఫలితంగా క్యాబినెట్ మంత్రులతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు దాడికి గురయ్యారు. ఈ హింస ఘటనలో బిజెపి నాయకుల నివాసాలను ధ్వంసం చేసి.. దాడికి ప్రయత్నించారు. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ఆర్.కె రంజన్ సింగ్…
Salman Khan Sister : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ ఇళ్లలో దొంగతనాలు పెరిగిపోయాయి. ఇంట్లో ఉండే విలువైన బంగారు, వజ్రాభరణాలపై కన్నేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ సోదరి అర్పితాఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... స్టార్ హీరోలు, హీరోయిన్ల ఇళ్లలో చోరీకి పాల్పడుతుంది బయటి వ్యక్తులు కాదు.
Kamareddy : ఈ మధ్య మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. డబ్బు మాయాలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రూపాయి మనిషి రూపాన్నే మార్చి వేస్తుంది.