Honour Killing: మహారాష్ట్ర నాందేడ్లో ‘‘పరువు హత్య’’ సంచలనంగా మారింది. తన కూతురును ప్రేమించడానే కారణంతో తండ్రి, 20 ఏళ్ల యువకుడిని కాల్చి, తలను రాయితో కొట్టి చంపేశాడు. అయితే, ప్రియురాలు మృతుడి డెడ్బాడీని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది.
Man Kills Sister: తన సోదరి బాయ్ఫ్రెండ్తో మాట్లాడటాన్ని సహించలేని సోదరుడు, ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లాలోని ఇటోరా గోటియా గ్రామంలో జరిగింది. బాధితురాలిని నైనా దేవీ(22)గా గుర్తించారు. ఎస్పీ రాజేష్ ద్వివేది ఈ హత్య గురించిన వివరాలు వెల్లడించారు. నిందితుడు షేర్ సింగ్ తన సోదరి చాలా మంది పురుషులతో ఫోన్లో మాట్లాడిందని, వివాహ ప్రతిపాదనల్ని కూడా తిరస్కరించిందని చెప్పాడు. Read Also: Sheikh Hasina: షేక్…
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ప్రేమ వ్యవహారం దారుణానికి దారితీసింది. గ్రామానికి చెందిన డ్రైవర్ ఎదురగట్ల సతీష్ (25)ను, అతని ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు.
Tamil Nadu: పరువు హత్యలకు తమిళనాడు కేంద్రంగా మారుతోంది. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చాలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు మైలదుత్తురై జిల్లాలోని ఆదియమంగళంలో జరిగిన దళిత యువకుడు వైరముత్తు హత్య కేసులో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రేమ వ్యవహారాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. సమాజంలో తమ పరువుపోతుందని కొందరు తల్లిదండ్రులు హత్యలకు పాల్పడుతున్నారు. గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లాలో పరువుహత్య కలకలం రేపింది. ఓ యువతిని నీట్ కోచింగ్ కోసం పంపిస్తే.. అక్కడ పెళ్లైన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో సహజీవనం చేసింది. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. ఆ యువకుడిని మర్చిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయినా వినకపోవడంతో విసిగిపోయిన పేరెంట్స్ గొంతునులిపి చంపేశారు. Also Read:Kidney…
Honour killing: తమిళనాడులో 25 ఏళ్ల దళిత యువకుడి హత్య సంచలనంగా మారింది. దీనిని ‘‘పరువు హత్య’’గా భావిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన కవిన్ తిరునెల్వెలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి సమీపంలో హత్యకు గురయ్యాడు. కవిన్ ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కేటీసీ నగర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నా తన మాజీ స్కూల్ విద్యార్థినితో సంబంధం ఉందని తెలుస్తోంది. అమ్మాయి కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చినా, కవిన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు.
Crime Thriller:మెదక్ జిల్లా శివంపేట మండలంలోని మగ్దుంపూర్ శివారులో జూలై 21న హత్యకు గురైన యువకుడు సబిల్ (21) కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన ప్రేమ, పరువు, బ్లాక్మేయిల్ చుట్టూ మలుపులు తిరిగి చివరకు విషాదంగా మిగిలింది. హత్యకు గురైన సబిల్పై ఇదివరకే అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్, న్యూడ్ ఫోటోల బెదిరింపులతో కేసులను పెట్టినట్లు విచారణలో వెల్లడయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Crime News: అదృశ్యమైన యువకుడు హత్యకు…
Crime News: సనత్నగర్లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడి కథ విషాదంగా మారింది. మొదట మిస్సింగ్గా నమోదైన కేసు.. తాజాగా హత్యగా పోలీసులు నిర్ధారించారు. బాధితుడిని మేనమామే ప్లాన్ చేసి హత్య చేయించిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ లోని సనత్నగర్ ప్రాంతానికి చెందిన యువకుడు, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసును…
మనషుల్లో విలువలు రోజు రోజు దిగజారి పోతున్నాయి. క్షణిక సుఖాల కోసం వివాహేతర సంబంధాలు... డబ్బు కోసం మన, తన తేడా లేకుండా ఒకర్నొకరు చంపుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. సరిగ్గా ఇలాంటి కోణంలోనే ఒక హత్య జరిగింది. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన హత్య..
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది..