Tamil Nadu: కులాంతర సంబంధం.. దళిత యువకుడి హత్యలో నలుగురి అరెస్ట్..
- తమిళనాడులో మరో పరువు హత్య..
- దళిత వర్గానికి చెందిన యువకుడి మర్డర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: పరువు హత్యలకు తమిళనాడు కేంద్రంగా మారుతోంది. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చాలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు మైలదుత్తురై జిల్లాలోని ఆదియమంగళంలో జరిగిన దళిత యువకుడు వైరముత్తు హత్య కేసులో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల వైరముత్తుకు, మాలిని అనే యువతితో సంబంధం ఉంది. ఆమె తల్లి విజయ అగ్రకులానికి చెందినది. ఈ జంట దాదాపుగా దశాబ్ధ కాలం నుంచి రిలేషన్ కలిగి ఉన్నారు. కానీ, యువతి తల్లి ఈ సంబంధాన్ని వ్యతిరేకించింది. మాలిని, వైరముత్తును పెళ్లి చేసుకోవాలని భావించింది.
Read Also: Turkey: ఎర్డోగాన్కు ఇండియా దెబ్బ.. టర్కీ శత్రువుతో భారత్ రక్షణ ఒప్పందం..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
సెప్టెంబర్ 15న రాత్రి, వైరముత్తును ఒక ముఠా హత్య చేసింది. వైరముత్తు తల్లి రాజలక్ష్మీ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుగన్, అన్బునిధి, భాస్కర్, విజయలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాలతో పాటు హత్య నేరాలను మోపారు. ఈ హత్యలో దర్యాప్తు కొనసాగుతోందని, మరో ఇద్దరు అనుమానితుల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది జూలైలో, తమిళనాడు తిరునల్వేలికి జిల్లాకు చెందిన 27 ఏళ్ల దళిత వ్యక్తిని పట్టపగలు నరికి చంపారు. ఇది కూడా పరువు హత్యే. బాధితులు కవిన్ సెల్వ గణేష్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇతను ఓబీసీ వర్గానికి చెందిన ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. దీనిపై యువతి కుటుంబం అతడిని హత్య చేసింది.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!