వినోదాన్ని పంచె వాటిలో టీవీ కూడా ఒకటి.. టీవిలో ఎన్నో రకాల ప్రోగ్రామ్ లు వస్తాయి.. ఈరోజుల్లో టీవీ లేని ఇల్లు అనేది లేదు.. స్మార్ట్ టీవీ లను ఎక్కువ వాడుతుంటారు.. వాటిలో వెబ్ సిరీస్ లు సినిమాలను చూస్తూ అర్ధరాత్రి అయిన చూసి పడుకొనే అలవాటు చాలా మందికి ఉంటుంది.. అలా టీవీ చూస్తూ నిద్రపోతే అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. మరి ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటీవల టీవీ…
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది మంచి ఆహారం, మంచి నిద్ర.. ఈ రెండు లేకుంటే మాత్రం మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. మన జీవితం మొత్తం తల క్రిందులు అవుతుంది.. అందుకే అంటారు పెద్దలు కోటి విద్యలు కూటి కొరకే అని.. రాత్రి భోజనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండకుంటే మాత్రం మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి పూట…
చలికాలంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుంటాయి.. చలి నుండి రక్షించుకోవడానికి మనలో చాలా మంది గదిలో హీటర్లను ఉంచుతూ ఉంటారు. ఇలా గదిలో హీటర్లను ఉంచడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది.. కాస్త చలి తగ్గుతుంది.. ఎక్కువ మంది వీటిని ఈ మధ్య వాడుతున్నారు.. అయితే అతిగాహీటర్లను వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. హీటర్లను ఉపయోగించడం వల్ల ముఖ్యంగా పెద్ద పరిమాణంలో ఉన్న హీటర్లను ఉపయోగించడం వల్ల గాల్లో కార్బన్ మోనాక్సైడ్…
మనం ఎప్పుడు తగిన తీసుకుంటుంటే ఎటువంటి సమస్యు ఉండవు.. కానీ ఒంట్లో నీటి శాతం తగ్గితేనే మూత్రం వాసన రావడంతో పాటుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మూత్రంలో నీటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, అలాగే వ్యర్థ పదార్థాల పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రంలో దుర్వాసన వంటి సమస్యలు మొదలవుతాయి.. అంతేకాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మూత్రం దుర్వాసన రావడానికి కారణం హైపర్యూరిసెమియా సమస్య…
నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..నీళ్లను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు .. ముఖ్యంగా అధిక బరువును తగ్గుతారు.. అయితే చల్లని నీళ్లను తాగితే అధిక బరువు పెరుగుతారని కొందరు నమ్ముతుంటారు.. అలా ఏమి ఉండదని ఆరోగ్య నిపుణులు.. కాలాన్ని బట్టి తీసుకోవడం మంచిది.. ముఖ్యంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు.. ఈ చల్లని నీళ్లను తీసుకోవడం వల్ల ఎమౌతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 19 సంవత్సరాలు…
స్వీట్స్.. ఈ పేరు వినగానే చాలా మందికి కళ్ల ముందే కనిపిస్తాయి.. వీటిని ఇష్టపడని వాళ్ళు ఉండరు.. ఎందుకంటే ప్రతి ఒక్క స్వీట్ లో పంచదార లేకుండా అసలు ఉండవు.. అయితే పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. షుగర్ పేషెంట్లు మాత్రం అస్సలు వీటి జోలికి వెళ్ళకూడదు అని అంటున్నారు. మధుమేహం మాత్రమే కాదు అనేక విధమైన రోగాలు వస్తాయని చెబుతున్నారు.. ఇప్పుడు దానికన్నా ప్రమాదమైన…
చలికాలంలో వస్తే జబ్బులు కూడా వస్తాయి.. అయితే ఒకవైపు చలి, మరోవైపు సీజన్ వ్యాధులు అనేక ఇబ్బందులకు గురించి చేస్తుంది.. కొన్ని ఆహారాలను తీసుకోవడం రెగ్యూలర్ గా తీసుకోవడం మంచిది.. అయితే చాలా మందికి చలికాలంలో చేపలు తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది.. మరి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. నిజానికి చలికాలంలో చేపలను తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో రోగాలను కట్టడి చేస్తాయని చెబుతున్నారు..చలికాలంలో తరచుగా జలుబు,…
ఈరోజుల్లో చాలా మంది ఒకసమయం సందర్భం లేకుండా తింటున్నారు.. పడుకుంటున్నారు.. అయితే రాత్రి పూట తినే భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి ఏడు గంటల లోపు భోజనం చెయ్యడం మంచిదట.. అలా కాదని రాత్రి 9 దాటిన తర్వాత తింటే ఆ వ్యాధులు రావడం కామన్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు సమస్యలు తలెత్తుతాయి. మీ జీర్ణవ్యవస్థ అసమతుల్యత చెందుతుంది..…
పొద్దున్నే లేవగానే కొంతమందికి తినే అలవాటు ఉంటుంది.. అందులో స్వీట్స్ కోసం పళ్ళు కూడా కడగకుండా మరీ తింటారు.. ఇలా తినడం వల్ల ప్రాణాలకు రిస్క్ అని, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉదయాన్నే కేక్ లు, బిస్కెట్లు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఉదయాన్నే పరిగడుపున స్వీట్లను తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం……
రాత్రుళ్ళు త్వరగా పడుకోకపోవడంతో చాలా మంది పొద్దున్నే లేవడానికి ఇష్ట పడరు.. దాంతో టైం లేక చాలామంది టిఫిన్ చెయ్యకుండా మానేస్తారు అలా చెయ్యడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఉదయం ఖాళీ కడుపుతో ఉంటే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయం అల్పాహారం తీసుకోనప్పుడు శక్తి కోసం పగటిపూట ఎక్కువ కొవ్వు, చక్కెర పదార్థాలను తినాలనే కోరిక పెరిగే అవకాశం ఉంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం…