నాన్ వెజ్ ప్రియుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. వారంలో కనీసం నాలుగైదు సార్లు అయినా సరే మాంసాహారం తినాల్సిందే.. మరికొంతమందికి రోజూ ముక్క లేకుండా ముద్ద దిగదు.. అయితే ఇలాంటి మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎముకలకు బలాన్ని ఇస్తుంది.. అదే ఎక్కువగా తీసుకుంటే…
చింతపండు ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి.. చింతపండును రకరకాల వంటల్లో వాడుతారు.. అయితే కొంతమందికి పులుపు అంటే చాలా ఇష్టం.. అందుకే చింతపండును తింటూనే ఉంటారు.. చింతపండు మాత్రమే కాకుండా చింతకాయలను కూడా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు. మామూలుగా చింత కాయ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చింతపండును అతిగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట.. చింతపండును…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 11 వారాలు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పన్నెండో వారం జరుపుకుంటుంది.. ఏడో సీజన్ ఆఖరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షో మరింత రంజుగా మారింది. మరీ ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్లంతా టాప్ 5లోకి చేరుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కూడా చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ షో ఆసక్తికరంగా నడుస్తోంది.ఈ వారం…
చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.. ఉదయం 10 దాటినా కూడా చలి తగ్గలేదు.. ఈ చలి నుంచి బయట పడాలంటే వేడిని ఇచ్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.. ఆరోగ్యకరమైన ఆహారాల్లో బాదం ఒకటి.. ఇవి పోషకాల భాండాగారం. కానీ వీటిని చలికాలంలో ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో బాదాం ను తీసుకోవచ్చునా లేదా అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ కె, ప్రోటీన్,…
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. అంటే ఒక్కో మనిషికి ఒక్కో బుద్ది ఉన్నట్లే.. ఒక్కో నాలుక ఒక్కో రుచిని కోరుకుంటుంది.. ఎవరికి నచ్చిన ఫుడ్ ను వాళ్లు ఆస్వాదిస్తారు.. ఎక్కువ మంది కారంను ఎక్కువగా తింటారు.. మనం దేశంలో మిర్చి ఘాటు లేకుండా అస్సలు నోటికి అస్సలు రుచించదు..పప్పు నుంచి మొదలుకుని అన్ని రకాల కూరలకు వరకు కారం తగలాల్సిందే.. మిరపకాయల కారంతో అన్ని రకాల వంటకాలను చేయడానికి ఇష్టపడతాము. ఏది లేకపోయిన మన…
ఫాస్ట్ ఫుడ్ నోటికి రుచిగా ఉంటుంది.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందరు ఇష్టంగా తింటారు.. అయితే ఏదైనా ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే.. ఇక బయట లభించే జంక్ ఫుడ్, ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల మనం అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగాఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలియకపోగా మనం వెంటనే మరణిస్తున్నామని నిపుణులు చెబుతున్నారు. నేటి తరుణంలో అకాలంగా మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. 20 సంవత్సరాల మొదలు…
చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది.. భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తూ తింటారు.. లేదా ఫోన్ పట్టుకొని తింటారు.. ఇలా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అయిన కూడా అదే చేస్తారు.. పిల్లలకు కూడా ఈ అలవాటు ఉంటే వారి శరీరంలో కూడా దాని ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి.. టీవీ చూస్తూ భోజనం చేసే 10 ఏళ్లలోపు పిల్లలు స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది.. ఇవే కాదు ఎన్నో…
డ్రై ఫ్రూట్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం బాదం పప్పు.. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.. రుచిగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. రాత్రి నానబెట్టి ఉదయం వాటిని తీసుకుంటారు.. బాదం మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేచేస్తుంది.. ఎన్నో పోషకాలు ఉన్నాయి.. జింక్, క్యాల్షియం, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. బాదంపప్పును తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..…
పొద్దున్నే లేవగానే చాలా మందికి బెడ్ కాఫీ, లేదా టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. టీలో ఏముందో తెలియదు కానీ జనాలు ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీని ఆస్వాదిస్తారు.. అందుకే మనకు గల్లీకి రెండు, మూడు టీ కొట్లు ఉంటాయి.. అయితే టేస్ట్ బాగుంది కదా అని టీని పదే పదే తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..…